కేరళలో చేతబడి, క్షుద్ర పూజలపై నిషేధానికి సంబంధించి చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కీలకంగా స్పందించింది. ఇటువంటి చట్టాన్ని […]
Category: జాతీయం
జూలై 1 నుంచి రైల్వే ఛార్జీల పెంపు.. తత్కాల్ బుకింగ్లో కీలక మార్పులు
భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. 2025 జూలై 1వ తేదీ నుంచి టికెట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఇదే తేదీ నుంచి తత్కాల్ టికెట్ […]
తమిళనాడులో పవన్ కళ్యాణ్ విమర్శల దాడి.. డీఎంకే మంత్రి కౌంటర్!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లారు. మధురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన ఆయన, డీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని […]
హీరో విజయ్కు అన్నాడీఎంకే ఆఫర్ – డిప్యూటీ సీఎం పదవి హామీ?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే (AIADMK), ప్రముఖ నటుడు విజయ్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీవీకే (TVK) పార్టీపై దృష్టి సారించింది. తాజా సమాచారం ప్రకారం, […]
హిమాచల్ ప్రదేశ్లో కీచక గురువు కలకలం: 24 బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడి కీచక ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. 24 మంది బాలికలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థినులు […]
రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]
చైనా నిర్ణయం వల్ల భారత్లో వేలాది ఉద్యోగాలకు ముప్పు: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: చైనా తీసుకున్న తాజా ఆంక్షలు భారత్లోని ఆడియో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అరుదైన భూ లోహాల ఎగుమతిపై చైనా విధించిన నియంత్రణల కారణంగా, దేశంలో 21,000కు […]
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 80 మంది డాక్టర్లను కాపాడిన ఫ్యామిలీ..
అహ్మదాబాద్: జూన్ 12న అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికుల తో పాటు, 34 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ […]
భారత్ కూడా అమెరికాకు రుణదాతే.. అప్పుల ఊబిలో అగ్రరాజ్యం
అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికే ఆ దేశం రూ.3 కోట్ల 28 లక్షల కోట్లకు సమానం అయిన 37 ట్రిలియన్ డాలర్ల రుణ భారాన్ని మోస్తోంది. వడ్డీలకే ప్రతీ సంవత్సరం దాదాపు […]
మేక్ ఇన్ ఇండియా వల్ల లాభపడుతోంది చైనా.. భారత్కు తక్కువే మిగిలింది: రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “భారత్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా […]