చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే (AIADMK), ప్రముఖ నటుడు విజయ్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీవీకే (TVK) పార్టీపై దృష్టి సారించింది. తాజా సమాచారం ప్రకారం, […]
Category: జాతీయం
హిమాచల్ ప్రదేశ్లో కీచక గురువు కలకలం: 24 బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడి కీచక ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. 24 మంది బాలికలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థినులు […]
రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]
చైనా నిర్ణయం వల్ల భారత్లో వేలాది ఉద్యోగాలకు ముప్పు: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: చైనా తీసుకున్న తాజా ఆంక్షలు భారత్లోని ఆడియో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అరుదైన భూ లోహాల ఎగుమతిపై చైనా విధించిన నియంత్రణల కారణంగా, దేశంలో 21,000కు […]
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 80 మంది డాక్టర్లను కాపాడిన ఫ్యామిలీ..
అహ్మదాబాద్: జూన్ 12న అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికుల తో పాటు, 34 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ […]
భారత్ కూడా అమెరికాకు రుణదాతే.. అప్పుల ఊబిలో అగ్రరాజ్యం
అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికే ఆ దేశం రూ.3 కోట్ల 28 లక్షల కోట్లకు సమానం అయిన 37 ట్రిలియన్ డాలర్ల రుణ భారాన్ని మోస్తోంది. వడ్డీలకే ప్రతీ సంవత్సరం దాదాపు […]
మేక్ ఇన్ ఇండియా వల్ల లాభపడుతోంది చైనా.. భారత్కు తక్కువే మిగిలింది: రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “భారత్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా […]
అమెరికాకు శాశ్వత మిత్రులు ఉండరు… వాళ్లు వ్యాపారాన్ని చూస్తారు – ఒమర్ అబ్దుల్లా
ట్రంప్–పాక్ ఆర్మీ చీఫ్ విందుపై ఘాటు విమర్శలు, వందే భారత్ రైలు విజయంపై ప్రశంసలు, విద్యార్థుల రక్షణపై తక్షణ చర్యలు ఒకవైపు ప్రపంచం యుద్ధ మేఘాల నడుమ శాంతి కోసం పోరాడుతుంటే… మరోవైపు రాజకీయ […]
కేరళలో బ్రిటన్ యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్.. ఏం జరిగిందంటే?
భారత దేశంలో ఇటీవల ఎఫ్-35 బీ ఫైటర్ జెట్ విమానం తాత్కాలికంగా ల్యాండ్ కావడం, ఆపై జరిగిన పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేరళలో త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ యుద్ధవిమానం ఆరుబయటే […]
8వ వేతన సంఘానికి ఆమోదం – కనీస జీతం ₹51,000 కు పెంపు!
APNewsHunt.com | జూన్ 21, 2025 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. 8వ వేతన సంఘాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ సవరణలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా […]