వైద్య చరిత్రలో అపూర్వ వింత: పురుషుడికి గర్భాశయం ఉందంటూ రిపోర్ట్.. మధ్యప్రదేశ్‌లో సంచలనం

మధ్యప్రదేశ్ సత్నాలో ఓ 47 ఏళ్ల పురుషుడికి గర్భాశయం ఉందని పేర్కొంటూ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన సోనోగ్రఫీ రిపోర్ట్ సంచలనం సృష్టించింది. వైద్య నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశాలు.

వెండితో పెళ్లి పత్రిక: 25 లక్షల ఖర్చుతో తండ్రి వినూత్న ఆలోచన | Jaipur Silver Wedding Card

జైపూర్‌కు చెందిన ఓ తండ్రి తన కూతురు వివాహానికి 3 కిలోల వెండితో, 25 లక్షల ఖర్చుతో అద్భుతమైన పెళ్లి పత్రిక తయారు చేయించాడు. 65 దేవతా మూర్తులతో రూపొందిన ఈ సిల్వర్ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. జనవరి 2026 నుంచి డీఏ భారీగా పెరిగే అవకాశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. జనవరి 2026 నుంచి డియర్‌నెస్ అలవెన్స్ (DA) 3–5% పెరిగే అవకాశం. డీఏ పెంపు ఎప్పుడు, ఎంత పెరుగుతుంది, జీతంపై ప్రభావం పూర్తి వివరాలు.

తల్లి మృతదేహం వెంట ఒంటరిగా వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు.. ఎటాలో హృదయ విదారక ఘటన

హెచ్‌ఐవీతో తల్లి మృతి చెందగా, ఎనిమిదేళ్ల బాలుడు ఒంటరిగా పోస్టుమార్టం గది వరకు వెళ్లిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. చివరికి పోలీసులు అండగా నిలిచారు.

పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు యూపీఐతో నేరుగా పొందేందుకు కేంద్రం కొత్త నిర్ణయం | ఈపీఎఫ్‌వో సేవ సులభత

దేశవ్యాప్తంగా 8 కోట్ల ఈపీఎఫ్‌వో సభ్యులకు పెద్ద సౌకర్యం! ఏప్రిల్ 2026 నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్-ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం. కొత్త నిబంధనల వివరాలు తెలుసుకోండి.

హిమాచల్‌లో ఘోర బస్సు ప్రమాదం: 400 మీటర్ల లోయలో పడి 12 మంది మృతి, 35 మందికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు 400 మీటర్ల లోయలో పడిపోయి 12 మంది మృతి చెందగా, 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సీఎం సుఖు, ప్రధాని మోదీ స్పందన.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం | చంద్రబాబు, జగన్ కీలక వ్యాఖ్యలు

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం. ఎన్డీయే హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేయగా, తమ ప్రభుత్వ కృషిని జగన్ వివరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

త్రిశూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం | 200కిపైగా బైక్‌లు దగ్ధం

కేరళ త్రిశూర్ రైల్వే స్టేషన్‌లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కిపైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

India Economy: జపాన్‌ను వెనక్కి నెట్టిన భారత్.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 8.2% వృద్ధి, 2030 నాటికి మూడో స్థానం దిశగా భారత్ ప్రయాణం పూర్తి వివరాలు.

Araku Special Trains: అరకు వెళ్లే టూరిస్టులకు శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్ వివరాలు

సంక్రాంతి సెలవుల్లో అరకు వెళ్లే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్. విశాఖపట్నం–అరకు స్పెషల్ ట్రైన్స్ టైమింగ్స్, పూర్తి వివరాలు ఇక్కడ.