విజయవాడ రైల్వే డివిజన్లో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా జూలై 23 నుంచి ఆగస్టు 24 వరకూ 100కు పైగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్లాన్ చేసుకోవాలి.
Category: జాతీయం
గోకర్ణ గుహలో రహస్య జీవితం – ఓ ప్రేమ కథ వెనుక దాగిన వాస్తవం!
గోకర్ణ సమీప గుహలో పిల్లలతో కలిసి నివసిస్తున్న రష్యన్ మహిళ నీనా కుటినా కథలో మలుపు. ఆమె ప్రియుడు స్టెనిన్ ఇజ్రాయెల్ నుంచి వచ్చి చేసిన సంచలన వ్యాఖ్యలు. పూర్తి వివరాలు చదవండి.
అమెరికా నుంచి భారీ షాక్: భారత్, చైనాపై 500% టారిఫ్లు?
అమెరికా 500 శాతం దిగుమతి టారిఫ్లు విధించనున్న బిల్లుతో భారత్, చైనా వాణిజ్యానికి పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, ప్రభావాలు తెలుసుకోండి.
సోషల్ మీడియా స్వేచ్ఛా? లేదా అణచివేతల కోసం ఆయుధమా?
రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుండటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. వ్యక్తిత్వ హననం, న్యాయమూర్తుల బెదిరింపుల దాకా వెళ్తున్న పరిస్థితిపై సమీక్ష.
రాజమార్గయాత్ర యాప్: హైవేపై టోల్ ఫీజులపై క్లారిటీ.. ఇప్పుడు డ్రైవింగ్ టెన్షన్ లేదు!
రాజమార్గయాత్ర యాప్ ద్వారా హైవే ప్రయాణికులకు టోల్ ఛార్జీలలో తగ్గింపు పొందే మార్గాలు తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్తో ఇంటిగ్రేషన్, రియల్ టైమ్ డేటా, ఫాస్ట్ట్యాగ్ పాస్ లింక్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.
గోకర్ణ అడవుల్లో గుహలో నివసించిన రష్యన్ మహిళ – వీసా ఉల్లంఘనతో పోలీసుల అదుపులోకి
కర్ణాటకలోని గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండపై గుహలో ఇద్దరు పిల్లలతో నివసించిన రష్యన్ మహిళ నీనా కుటీనాపై వీసా ఉల్లంఘన కేసు. ఆధ్యాత్మికత కోసం అడవిలో నివాసం, అధికారులు రక్షణ కస్టడీలోకి తరలింపు.
భూకంపం భయంతో ఢిల్లీ జనం రోడ్లపైకి పరుగులు..!
హర్యాణాలోని ఝజ్జర్ సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం లేనట్లు అధికారులు తెలిపారు.
ఝార్ఖండ్లో మానవత్వం అద్భుతం: ప్రసవ వేదనలో ఏనుగు కోసం రెండు గంటల పాటు రైలు ఆపిన సిబ్బంది!
ఝార్ఖండ్లో ఓ గర్భిణి ఏనుగు ప్రసవ వేదనతో బాధపడుతున్న సమయంలో, రైలును రెండు గంటలు నిలిపివేసి మానవత్వం చాటిన ఘటన ప్రతి ఒక్కరినీ హృదయంగా తాకుతోంది. ఈ స్ఫూర్తిదాయక ఘటనకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రశంసలు అందించారు.
కార్మిక సంఘాల సమ్మెకు సంఘీభావంగా జర్నలిస్ట్ సంఘాల ర్యాలీ – కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించాయి. రద్దు చేసిన కార్మిక చట్టాల పునరుద్ధరణకు డిమాండ్.
భారత్ బంద్ 2025: బ్యాంకులు, ఫ్యాక్టరీలు మూత – కీలక రంగాల్లో సేవలకు అంతరాయం
జూలై 9న దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బ్యాంకింగ్, పోస్టల్, ప్రభుత్వ రంగ సేవలకు తీవ్ర అంతరాయం. విద్యాసంస్థలు, అత్యవసర సేవలు యథాతథంగా పనిచేస్తున్నాయి. పూర్తి వివరాలు…