రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుండటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. వ్యక్తిత్వ హననం, న్యాయమూర్తుల బెదిరింపుల దాకా వెళ్తున్న పరిస్థితిపై సమీక్ష.
Category: జాతీయం
రాజమార్గయాత్ర యాప్: హైవేపై టోల్ ఫీజులపై క్లారిటీ.. ఇప్పుడు డ్రైవింగ్ టెన్షన్ లేదు!
రాజమార్గయాత్ర యాప్ ద్వారా హైవే ప్రయాణికులకు టోల్ ఛార్జీలలో తగ్గింపు పొందే మార్గాలు తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్తో ఇంటిగ్రేషన్, రియల్ టైమ్ డేటా, ఫాస్ట్ట్యాగ్ పాస్ లింక్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.
గోకర్ణ అడవుల్లో గుహలో నివసించిన రష్యన్ మహిళ – వీసా ఉల్లంఘనతో పోలీసుల అదుపులోకి
కర్ణాటకలోని గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండపై గుహలో ఇద్దరు పిల్లలతో నివసించిన రష్యన్ మహిళ నీనా కుటీనాపై వీసా ఉల్లంఘన కేసు. ఆధ్యాత్మికత కోసం అడవిలో నివాసం, అధికారులు రక్షణ కస్టడీలోకి తరలింపు.
భూకంపం భయంతో ఢిల్లీ జనం రోడ్లపైకి పరుగులు..!
హర్యాణాలోని ఝజ్జర్ సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం లేనట్లు అధికారులు తెలిపారు.
ఝార్ఖండ్లో మానవత్వం అద్భుతం: ప్రసవ వేదనలో ఏనుగు కోసం రెండు గంటల పాటు రైలు ఆపిన సిబ్బంది!
ఝార్ఖండ్లో ఓ గర్భిణి ఏనుగు ప్రసవ వేదనతో బాధపడుతున్న సమయంలో, రైలును రెండు గంటలు నిలిపివేసి మానవత్వం చాటిన ఘటన ప్రతి ఒక్కరినీ హృదయంగా తాకుతోంది. ఈ స్ఫూర్తిదాయక ఘటనకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రశంసలు అందించారు.
కార్మిక సంఘాల సమ్మెకు సంఘీభావంగా జర్నలిస్ట్ సంఘాల ర్యాలీ – కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించాయి. రద్దు చేసిన కార్మిక చట్టాల పునరుద్ధరణకు డిమాండ్.
భారత్ బంద్ 2025: బ్యాంకులు, ఫ్యాక్టరీలు మూత – కీలక రంగాల్లో సేవలకు అంతరాయం
జూలై 9న దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బ్యాంకింగ్, పోస్టల్, ప్రభుత్వ రంగ సేవలకు తీవ్ర అంతరాయం. విద్యాసంస్థలు, అత్యవసర సేవలు యథాతథంగా పనిచేస్తున్నాయి. పూర్తి వివరాలు…
భారత్లో పత్రికా స్వేచ్ఛపై సెన్సార్? కేంద్రంపై ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ తీవ్ర ఆరోపణలు
ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సెన్సార్షిప్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. రాయిటర్స్ ఖాతా సహా వేలాది ఖాతాలను బ్లాక్ చేయాలన్న ఆదేశాలపై ‘ఎక్స్’ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
డెహ్రాడూన్లో పెంపుడు కుక్క దాడి.. వృద్ధ మహిళకు 200 కుట్లు!
డెహ్రాడూన్లో గుడికి వెళ్తున్న వృద్ధురాలిపై పొరుగింటి పెంపుడు కుక్కలు దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 200 కుట్లు వేయాల్సి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యజమాని నిర్లక్ష్యం, మున్సిపల్ అనుమతుల గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో.
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం: స్కూల్ వ్యాన్ను ఢీకొన్న ట్రైన్.. ఇద్దరు విద్యార్థులు మృతి
తమిళనాడులోని కడలూరు జిల్లాలో స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు. గేట్ కీపర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.