అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అంతరిక్ష త్రివర్ణ పతాకం, ప్రత్యేక మిషన్ ప్యాచ్, ఫోటోలు వంటి ప్రత్యేక బహుమతులను ఆయనకు అందజేశారు.
Category: జాతీయం
జాతీయ జంతువు-జాతీయ పక్షి ఒకే ఫ్రేమ్లో: నెటిజన్లకు మంత్రముగ్ధం చేసిన అరుదైన వీడియో
పులి-నెమలి ఒకే ఫ్రేమ్లో కనిపించిన అరుదైన వీడియో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైరల్. నెటిజన్లు భారత వారసత్వానికి నిజమైన నివాళి అంటున్నారు.
లక్నో-బరౌని ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో సంచలనం – కూలింగ్ సమస్య వెనుక బహిర్గతమైన భారీ మద్యం స్మగ్లింగ్
లక్నో-బరౌని ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో కూలింగ్ సమస్య వెనుక భారీ మద్యం స్మగ్లింగ్ బహిర్గతమైంది. 316 విస్కీ బాటిళ్లు స్వాధీనం, కోచ్ అటెండెంట్ అరెస్ట్. పూర్తి వివరాలు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఘర్షణ – వీడియో వైరల్, అసలు గొడవకు కారణం ఇదే!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజేష్ చౌదరి, సౌరభ్ శ్రీవాస్తవ మధ్య ఘర్షణ. ‘విజన్ 2047’పై చర్చలో వివాదం, వీడియో సోషల్ మీడియాలో వైరల్. అఖిలేష్ యాదవ్ స్పందనతో రాజకీయ వేడి.
PMVBRY: ప్రధాని మోదీ పంద్రాగస్టు కానుక – రూ.లక్ష కోట్లతో కొత్త ఉద్యోగ పథకం, యువతకు రూ.15,000 ప్రోత్సాహకం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ (PMVBRY) ప్రకటించారు. తొలిసారి ఉద్యోగం పొందిన యువతకు రూ.15,000 అందించనున్నారు.
ఎర్రకోటపై ప్రధాని మోదీ స్పష్టమైన దిశా నిర్దేశం – భారత యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్లు తప్పనిసరి
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని మరోసారి నొక్కి చెప్పారు. దేశీయ యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్ల అభివృద్ధి, సెమీకండక్టర్ తయారీలో భారత్ ఆత్మనిర్భర్ మార్గంలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
ఆధార్, ఓటర్ ఐడీతోనే భారత పౌరసత్వం రుజువు కాదు – బాంబే హైకోర్టు కీలక తీర్పు
బాంబే హైకోర్టు కీలక తీర్పు – ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు కేవలం గుర్తింపు పత్రాలు మాత్రమే. పౌరసత్వానికి ఇవి సరిపోవు. అక్రమ ప్రవేశం చేసేవారికి హక్కుల్లేవని స్పష్టం.
దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ఉచిత Wi-Fi — రైల్వే శాఖ పెద్ద నిర్ణయం
దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ఉచిత Wi-Fi అందుబాటులోకి వచ్చింది. RailWire Wi-Fi ఎలా కనెక్ట్ చేసుకోవాలో, ప్రయోజనాలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవ అంతరించనుంది – పోస్టల్ శాఖ కీలక నిర్ణయం
భారత తపాలా శాఖ కీలక మార్పులు: సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తూ, స్పీడ్ పోస్ట్తో విలీనం చేయనున్నట్లు అధికారిక ప్రకటన. వినియోగదారులపై దీని ప్రభావం ఏమిటి?
లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి – దక్షిణ భారత్ను నడిపించే సైనిక నాయకుడు
లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి దక్షిణ భారత ప్రాంత సైనిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. NDA, IMA విద్యార్థిగా ప్రారంభించి UN మిషన్ వరకు సేవలందించిన ఆయన 3 ప్రతిష్టాత్మక అవార్డుల వాజేత.