నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు స్వదేశానికి తీసుకురావాలని కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. తన వయసు రీత్యా ఈ సమస్యకు త్వరగా ముగింపు కావాలని ఆమె కోరారు.

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు – స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ తప్పనిసరి

సుప్రీంకోర్టు వీధి కుక్కల సమస్యపై కీలక తీర్పు ఇచ్చింది. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌ తర్వాతే తిరిగి వదలాలని ఆదేశించింది. రోడ్లపై ఆహారం పెట్టడం నిషేధం. ఫీడింగ్ స్పేస్‌లు తప్పనిసరి. జాతీయ స్థాయి పాలసీ అవసరమని కోర్టు సూచించింది.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి – భద్రతా వైఫల్యం? రాజకీయ కుట్ర ఆరోపణలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం ఉదయం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమంలో దాడి జరిగింది. గుజరాత్‌కు చెందిన యువకుడు చెంపదెబ్బ కొట్టడంతో ఉద్రిక్తత. బీజేపీ నేతలు రాజకీయ కుట్రగా ఆరోపించగా, ఆప్ నేత అతిశీ తీవ్రంగా ఖండించారు.

గగన్‌యాన్ మిషన్ గర్వం: శుభాన్షు శుక్లా ప్రధానికి ఇచ్చిన అంతరిక్ష బహుమతులు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అంతరిక్ష త్రివర్ణ పతాకం, ప్రత్యేక మిషన్ ప్యాచ్, ఫోటోలు వంటి ప్రత్యేక బహుమతులను ఆయనకు అందజేశారు.

జాతీయ జంతువు-జాతీయ పక్షి ఒకే ఫ్రేమ్‌లో: నెటిజన్లకు మంత్రముగ్ధం చేసిన అరుదైన వీడియో

పులి-నెమలి ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన అరుదైన వీడియో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైరల్. నెటిజన్లు భారత వారసత్వానికి నిజమైన నివాళి అంటున్నారు.

లక్నో-బరౌని ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో సంచలనం – కూలింగ్ సమస్య వెనుక బహిర్గతమైన భారీ మద్యం స్మగ్లింగ్

లక్నో-బరౌని ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో కూలింగ్ సమస్య వెనుక భారీ మద్యం స్మగ్లింగ్ బహిర్గతమైంది. 316 విస్కీ బాటిళ్లు స్వాధీనం, కోచ్ అటెండెంట్ అరెస్ట్. పూర్తి వివరాలు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఘర్షణ – వీడియో వైరల్, అసలు గొడవకు కారణం ఇదే!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజేష్ చౌదరి, సౌరభ్ శ్రీవాస్తవ మధ్య ఘర్షణ. ‘విజన్ 2047’పై చర్చలో వివాదం, వీడియో సోషల్ మీడియాలో వైరల్. అఖిలేష్ యాదవ్ స్పందనతో రాజకీయ వేడి.

PMVBRY: ప్రధాని మోదీ పంద్రాగస్టు కానుక – రూ.లక్ష కోట్లతో కొత్త ఉద్యోగ పథకం, యువతకు రూ.15,000 ప్రోత్సాహకం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ (PMVBRY) ప్రకటించారు. తొలిసారి ఉద్యోగం పొందిన యువతకు రూ.15,000 అందించనున్నారు.

ఎర్రకోటపై ప్రధాని మోదీ స్పష్టమైన దిశా నిర్దేశం – భారత యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్లు తప్పనిసరి

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని మరోసారి నొక్కి చెప్పారు. దేశీయ యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్ల అభివృద్ధి, సెమీకండక్టర్ తయారీలో భారత్ ఆత్మనిర్భర్ మార్గంలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

ఆధార్, ఓటర్ ఐడీతోనే భారత పౌరసత్వం రుజువు కాదు – బాంబే హైకోర్టు కీలక తీర్పు

బాంబే హైకోర్టు కీలక తీర్పు – ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు కేవలం గుర్తింపు పత్రాలు మాత్రమే. పౌరసత్వానికి ఇవి సరిపోవు. అక్రమ ప్రవేశం చేసేవారికి హక్కుల్లేవని స్పష్టం.