ఒడిశాలో షాకింగ్ ఘటన – చనిపోయిందనుకున్న బామ్మ లేచి కూర్చుంది

ఒడిశాలోని పూరీలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. మృతిచెందిందని భావించి చితిని సిద్ధం చేసిన కుటుంబ సభ్యులను షాక్‌కు గురుచేస్తూ 86 ఏళ్ల వృద్ధురాలు చితిపై నుంచి లేచి కూర్చుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

పెళ్లి చూపుల్లో కొత్త ట్రెండ్: మేకప్ చెక్‌ నుంచి ఆరోగ్య పరీక్షల వరకూ..!

పెళ్లి చూపుల్లో మేకప్ చెక్, జుట్టు లాగడం, ఆరోగ్య పరీక్షల వరకు వెళ్తున్న కొత్త ట్రెండ్‌పై సోషల్ మీడియాలో చర్చ. నెటిజన్ల స్పందనలు, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోండి.

ఆపరేషన్ సిందూర్‌లో ఇస్రో శాటిలైట్‌ల కీలక పాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి ఇస్రో శాటిలైట్‌లు కీలక సహకారం అందించాయి. 400 శాస్త్రవేత్తలు నిరంతరం పని చేసి, EOS–09, NavIC వంటి సాంకేతికతలతో భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసింది. గగనయాన్, చంద్రయాన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులతో భారత్ అంతరిక్ష రంగంలో మరింత బలపడుతోంది.

ఫరీదాబాద్ ఏసీ పేలుడు: ఒకే కుటుంబానికి ముగ్గురు మృతి – AC పేలుడు కారణాలు, ముందస్తు సంకేతాలు, నివారణ మార్గాలు

ఫరీదాబాద్‌లో జరిగిన ఏసీ పేలుడు ఘటనలో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతి చెందారు. ఏసీ పేలుడు ఎందుకు జరుగుతుంది? ముందస్తు సంకేతాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? AC బ్లాస్ట్ నివారణ మార్గాలు మరియు గ్యాస్ రకాలపై పూర్తి సమాచారం.

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం – ఇండియా బ్లాక్ అభ్యర్థిపై భారీ మెజారిటీ

ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిపై భారీ మెజారిటీ సాధించారు. ఆయన రాజకీయ ప్రయాణం, గవర్నర్ పదవులు, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార వివరాలు తెలుసుకోండి.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు – ధరలు భారీగా తగ్గనున్న వస్తువులు ఇవే..!

మోడీ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు అమల్లోకి రానున్నాయి. 5% మరియు 18% స్లాబ్‌లతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఏఏ వస్తువులు చౌక అవుతున్నాయో తెలుసుకోండి.

ఈపీఎస్–95 హయ్యర్ పెన్షన్: వేగవంతం చేసిన మోడీ సర్కార్ చర్యలు

మోడీ ప్రభుత్వం ఈపీఎస్–95 హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే వేలాదిమందికి పెన్షన్ పే ఆర్డర్లు జారీ అయ్యాయి. మొత్తం 17.48 లక్షల మంది అప్లికేషన్లు, 21,885 మందికి ఇప్పటికే లబ్ధి, ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్న వివరాలు ఇక్కడ చూడండి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు స్వదేశానికి తీసుకురావాలని కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. తన వయసు రీత్యా ఈ సమస్యకు త్వరగా ముగింపు కావాలని ఆమె కోరారు.

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు – స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ తప్పనిసరి

సుప్రీంకోర్టు వీధి కుక్కల సమస్యపై కీలక తీర్పు ఇచ్చింది. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌ తర్వాతే తిరిగి వదలాలని ఆదేశించింది. రోడ్లపై ఆహారం పెట్టడం నిషేధం. ఫీడింగ్ స్పేస్‌లు తప్పనిసరి. జాతీయ స్థాయి పాలసీ అవసరమని కోర్టు సూచించింది.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి – భద్రతా వైఫల్యం? రాజకీయ కుట్ర ఆరోపణలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం ఉదయం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమంలో దాడి జరిగింది. గుజరాత్‌కు చెందిన యువకుడు చెంపదెబ్బ కొట్టడంతో ఉద్రిక్తత. బీజేపీ నేతలు రాజకీయ కుట్రగా ఆరోపించగా, ఆప్ నేత అతిశీ తీవ్రంగా ఖండించారు.