ఛత్తీస్‌గఢ్‌లో చారిత్రాత్మక మావోయిస్టుల లొంగుబాటు – దండకారణ్యంలో 200 మంది హింసకు వీడ్కోలు

ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్యం ప్రాంతానికి చెందిన 200 మంది మావోయిస్టులు సీఎం విష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల కృషితో ఈ చారిత్రాత్మక పరిణామం సాధ్యమైంది.

లక్నోలో ఫ్రీ ఫైర్ ఆడుతూ 13 ఏళ్ల బాలుడు మృతి – సడన్ గేమర్ డెత్ అంటే ఏమిటి?

ఉత్తరప్రదేశ్ లక్నోలో 13 ఏళ్ల బాలుడు మొబైల్ గేమ్ ఆడుతూ హఠాత్తుగా మృతిచెందాడు. నిపుణులు దీన్ని సడన్ గేమర్ డెత్ అంటున్నారు. కారణాలు, వివరాలు ఈ కథనంలో.

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు (భూపతి) సరెండర్ వెనుక అసలు కథ ఏమిటి?

40 సంవత్సరాల సాయుధ పోరాటం అనంతరం మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు (భూపతి) పోలీసులకు లొంగిపోయారు. ఆయన సరెండర్ వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యూహాత్మక మంతనాల విశ్లేషణ ఈ కథనంలో తెలుసుకోండి.

దీపావళి స్పెషల్: జియో హోమ్ 60 రోజుల ఉచిత ఆఫర్ – లైవ్ టీవీ, ఓటీటీ, వై-ఫై ఫ్రీ

దీపావళి సందర్భంగా జియో వినియోగదారుల కోసం 60 రోజుల ఉచిత జియో హోమ్ ఆఫర్. 1000 లైవ్ టీవీ ఛానెల్లు, 11 ఓటీటీ యాప్‌లు, వై-ఫై డేటా మరియు వాయిస్ కాల్స్ ఉచితం. పూర్తి వివరాలు తెలుసుకోండి.

కఫ్ సిరప్ విషం: యోజితా ఠాక్రే దుర్మరణం తర్వాత కేంద్రం నిషేధించిన మూడు సిరప్లు

నాగ్‌పూర్‌కు చెందిన యోజితా ఠాక్రే కఫ్ సిరప్ తాగి మృతి చెందడంతో, కేంద్ర ప్రభుత్వం కోల్డ్రిఫ్, రెస్పిఫ్రెష్ TR, రీలైఫ్ సిరప్‌లను నిషేధించింది. ఈ సిరప్‌లలో ప్రమాదకర స్థాయిలో డైఇథిలీన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.

హిమాచల్‌లో ఘోర ప్రమాదం – కొండచరియలు విరిగి 18 మంది టూరిస్టులు మృతి

హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం. కొండచరియలు విరిగిపడటంతో టూరిస్టు బస్సు ధ్వంసమై 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విదేశాల్లో భారతీయ విద్యార్థుల ప్రాణనష్టం: పెరుగుతున్న ఆందోళన

2018–2024 మధ్య 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, దుబాయ్, కెనడాలో అత్యధిక మరణాలు. విద్యార్థుల భద్రత, ఆందోళన మరియు తాజా ఘటనల వివరాలు.

రాజస్థాన్‌లో హోటల్ టాయిలెట్‌లో నల్లతాచు పాము: వైరల్ వీడియో

రాజస్థాన్ అజ్మీర్ పుష్కర్ ప్రాంతంలో హోటల్ టాయిలెట్‌లో సుమారు 4–5 అడుగుల నల్లతాచు పాము కనిపించగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారులు పామును సురక్షితంగా అడవిలో విడుదల చేశారు.

గుజరాత్ పోర్‌బందర్ తీరంలో భారీ నౌకలో అగ్ని ప్ర‌మాదం – సముద్రంలోకి నెట్టివేసిన అధికారులు

గుజరాత్ పోర్‌బందర్ తీరంలో భారీ సరుకు రవాణా నౌకలో మంటలు చెలరేగి తీవ్ర కలకలం రేపాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో అధికారులు నౌకను సముద్రంలోకి తరలించారు. సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్‌ పేమెంట్‌పై ఆర్బీఐ పెద్ద షాక్

ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులు జరగవు. ఈ మార్పు వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులు వివరాలు.