అమరావతి క్వాంటమ్ వ్యాలీ: ఏపీ ప్రభుత్వ భారీ మిషన్… 50 వేల మందికి ఉద్యోగ శిక్షణ

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 50 వేల మంది విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. ఫీజులు, కోర్సు వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

మంగళగిరిలో శనివారం మెగా జాబ్ మేళా – 262 ఉద్యోగాల భర్తీ

మంగళగిరిలో ఈ శనివారం జరిగే మెగా జాబ్ మేళాలో 10కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 262 ఉద్యోగాల భర్తీ కోసం 10వ తరగతి నుండి బీటెక్ వరకు అర్హతలున్న 18–25 ఏళ్ల నిరుద్యోగులు పాల్గొనవచ్చు. వేతనం 10,000 నుండి 30,000 వరకు. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ సమాచారం తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్: సుమారుగా లక్షకు పైగా ఖాళీలు భర్తీకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. సుమారు లక్షకు పైగా ఖాళీలు అన్ని శాఖల్లో భర్తీకి సిద్ధం. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏపీఎస్ఆర్టీసీ నుండి నిరుద్యోగులకు మరో శుభవార్త – 277 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

ఏపీఎస్ఆర్టీసీ 277 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ వంటి విభాగాల్లో ఖాళీలు. అక్టోబర్ 25 నుంచి దరఖాస్తులు, చివరి తేదీ నవంబర్ 8.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ – వేలాది ఉద్యోగాలకు మార్గం! ఏ స్కిల్స్‌తో అవకాశాలు దక్కుతాయో తెలుసుకోండి

గూగుల్ 15 బిలియన్ డాలర్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో లభించే ఉద్యోగాలు, అవసరమైన అర్హతలు, సర్టిఫికేషన్లు, నైపుణ్యాలపై పూర్తి సమాచారం తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ – లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రతిఏటా డీఎస్సీ, నవంబర్‌లో టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళలకు 49.9% రిజర్వేషన్, వన్ క్లాస్ వన్ టీచర్, నో బ్యాగ్ డే వంటి విద్యా సంస్కరణలను వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025 నియామక పత్రాల పంపిణీకి సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన 16,347 ఉపాధ్యాయులు ఈ నెల 25న నియామక పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ, ఫలితాలు, నియామక వేడుక పూర్తి వివరాలు ఇక్కడ.

ఏపీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉచిత శిక్షణతో ఉద్యోగాలు – రూ.36,000 నుంచి రూ.64,000 జీతం, ఫుడ్ & హాస్టల్ ఉచితం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం సీడాప్, డీడీయూ-జీకేవై ద్వారా ఉచిత శిక్షణ అందిస్తోంది. 18–35 ఏళ్ల మధ్య ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన వారికి వేర్‌హౌస్‌ సూపర్‌వైజర్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి కోర్సుల్లో శిక్షణతో పాటు ఫుడ్, హాస్టల్ ఉచితం. శిక్షణ అనంతరం రూ.36,000 నుంచి రూ.64,000 వరకు జీతం వచ్చే ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటి నుండే ఉద్యోగాలు – బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటి నుండే పని చేసే అవకాశాలను అందిస్తోంది. బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ ద్వారా 64,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

గుంటూరులో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

గుంటూరు నిరుద్యోగ యువతకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ, ప్రాక్టీస్ టెస్టులు, మోడల్ పేపర్లు అందుబాటులోకి రానున్నాయి.