విదేశీ విద్యార్థులపై అమెరికా కఠిన చర్య: 4,000 వీసాలు నేర ఆరోపణల కారణంగా రద్దు

అమెరికా ప్రభుత్వం 6,000కు పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. నేర సంబంధిత ఆరోపణలు, వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉండటం, అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం ప్రధాన కారణాలు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

అమెరికా వాణిజ్య విధానాలకు సవాల్ – కెనడాతో బిలియన్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్న 7 దేశాలు

అమెరికా వాణిజ్య విధానాలు అస్థిరంగా మారడంతో పలు దేశాలు కెనడాను ఆశ్రయిస్తున్నాయి. చైనా, భారత్, బ్రెజిల్, థాయిలాండ్, మలేషియా, దక్షిణ ఆఫ్రికా, స్విట్జర్లాండ్ కలిసి బిలియన్ల డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఉత్తర అమెరికా సరఫరా గొలుసులో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఎయిర్ ఇండియా షాక్ నిర్ణయం: ఢిల్లీ–వాషింగ్టన్ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేత

ఎయిర్ ఇండియా 2025 సెప్టెంబర్ 1 నుంచి ఢిల్లీ–వాషింగ్టన్ నాన్‌స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్తోంది. కారణాలు, ప్రయాణికులకు అందించే ప్రత్యామ్నాయాలు, భవిష్యత్ ప్రణాళికలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం: శస్త్రచికిత్స మద్య భవనం ఊగినా.. డాక్టర్లు ఆపలేదు!

రష్యా కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతుండగా భవనం ఊగినా, వైద్యులు ఆపకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

రష్యాలో భూకంపం.. జపాన్ తీరాల్లో సునామీ హెచ్చరికలు – ప్రజలెవాక్యుయేషన్‌

రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, జపాన్ తీరాల్లో భారీ సునామీ అలలు. హొక్కాయిడో నుంచి వకయామా వరకు హెచ్చరికలు, ప్రజల తరలింపు.

వియత్నాం హాలాంగ్‌ బేలో ఘోర పడవ ప్రమాదం – 34 మంది పర్యాటకులు మృతి, ఎనిమిది మంది గల్లంతు

వియత్నాంలోని హాలాంగ్‌ బే వద్ద విపరీత తుపాను కారణంగా పర్యాటకుల పడవ మునిగి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వేదికగా మారిన ప్రకృతి వైపరీత్యం, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

30.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైన డైనోసార్ శిలాజం – ప్రపంచంలో మూడవ అత్యంత ఖరీదైన అస్థిపంజరం

న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 150 మిలియన్ సంవత్సరాల ప్రాచీన డైనోసార్ శిలాజం రూ.263 కోట్లకు అమ్ముడైంది. ఇది ప్రపంచంలో మూడవ అత్యంత ఖరీదైన డైనోసార్ అస్థిపంజరం. పూర్తి వివరాలు తెలుసుకోండి.

అమెరికా నుంచి భారీ షాక్: భారత్, చైనాపై 500% టారిఫ్‌లు?

అమెరికా 500 శాతం దిగుమతి టారిఫ్‌లు విధించనున్న బిల్లుతో భారత్, చైనా వాణిజ్యానికి పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, ప్రభావాలు తెలుసుకోండి.

దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా కేంద్ర ప్రభుత్వ నియామకాలు – మోదీ సర్కారు భారీ రికార్డు

పది లక్షల కంటే ఎక్కువ ప్రభుత్వ నియామక పత్రాలు పంపిణీ చేసిన కేంద్రం… యువతే భవిష్యత్తుకు ఆశాభారంగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. రోజ్‌గార్ మేళా, ప్రైవేటు ఉద్యోగ ప్రోత్సాహక పథకాలపై కీలక ప్రకటనలు.

భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై సెన్సార్? కేంద్రంపై ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ తీవ్ర ఆరోపణలు

ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ సెన్సార్‌షిప్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. రాయిటర్స్ ఖాతా సహా వేలాది ఖాతాలను బ్లాక్ చేయాలన్న ఆదేశాలపై ‘ఎక్స్’ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.