ఆర్మీ జవాన్ భూమి ‘కబ్జా,’ మంత్రి నారా లోకేష్ కి పిర్యాదు…!!

భారత్ ఆర్మీ “బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్”లో పనిచేస్తున్న ఓ జవాను కొద్ది రోజుల క్రితం తన కుటుంబానికి చెందిన భూమిని కొందరు అన్యాక్రాంతం చేశారని, తాను దేశ సరిహద్దులలో కాశ్మీర్ వద్ద యుద్ధ పరి […]

ఆకాశంలో విమానాలను పక్షులు’ఢీ’ కొంటే ఏమవుతుంది…!?

భూమి నుండి ఆకాశంలోకి వేలాది అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే విమానాని కి పక్షులు తగిలితే ఏమవుతుంది అనే అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ అనుమానాలు రావడానికి కూడా మనం అప్పుడప్పుడు వింటాం […]

బంగాళాఖాతంలో మునిగిన ఓడలు,400 మందికి పైగా…!?

మయన్మార్‌ తీర ప్రాంతంలో గుండెల్ని పిండేసే అతి బాధాకరమైన సంఘటన ఇటీవలే జరిగింది.రోహింగ్యా శరణార్థులతో సముద్రంలో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోవడం జరిగింది. ఈ ఘోర దుర్ఘటనల్లో సుమారు 400మందికి పైగా శరణార్థులు ప్రాణాలు […]

తెలుగు వర్సిటీ పునఃరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అమోగం

అమరావతి: తెలుగు సాహిత్యం,సాంస్కృతిక వైభవం విరాజిల్లిన రాజమహేంద్రవరానికి తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అభినందనీయమని పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు, గోదావరి జిల్లాల ప్రజలు కొనియాడుతున్నారు.గత ప్రభుత్వం ఈ సాహిత్య పీఠంపై […]