మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో ఉన్న ఓ ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీ చైర్మన్ రూ.8 కోట్ల మేర అప్పులు చేసి, కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పరారైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ […]
Category: జనరల్ న్యూస్
జీవిత పరీక్షల్లో కూడా విజయవంతంగా నిలవాలి: మాజీ సీజేఐ ఎన్వీ రమణ
గుడివాడ, కృష్ణాజిల్లా:పట్టభద్రులు కేవలం పాఠశాలల పరీక్షల్లోనే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లోనూ విజయవంతంగా నిలవాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూచించారు. విద్యతోపాటు సామాజిక స్పృహను కూడా అభివృద్ధి చేసుకోవాలన్న ఆయన, […]
ఆంధ్రప్రదేశ్ సరికొత్త గౌరవం: ఒకే వేదికపై 27 వేల మంది విద్యార్థులతో యోగాసనాలు – గిన్నిస్ రికార్డ్!
విశాఖపట్నం:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరువలేని ఘట్టం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 26,835 మంది గిరిజన విద్యార్థులు విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఒకేసారి సూర్య నమస్కారాలు […]
తిరుమల భక్తులకు గుడ్న్యూస్: శ్రీవారికి సమర్పించిన మొబైల్ ఫోన్లను ఈ-వేలంలో విక్రయిస్తున్న టీటీడీ – అన్ని వివరాలు ఇవే
తిరుపతి: భక్తుల భక్తి చిహ్నంగా హుండీలో సమర్పించిన మొబైల్ ఫోన్లను ఇప్పుడు వేలం ద్వారా విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముందుకొచ్చింది. జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ఈ వేలం పూర్తిగా […]
రేణిగుంట ఎయిర్పోర్ట్కు శ్రీవారి పేరు.. టీటీడీ నిర్ణయానికి విజయసాయిరెడ్డి మద్దతు
తిరుపతి సమీపంలోని **రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’**గా పేరు మార్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు రాజకీయ నేతల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ […]
తెనాలి రోడ్డులు మారబోతున్నాయి.. గుంతల నుంచి హైవే వరకూ మార్పే మార్పు! రూ.800 కోట్లతో 4 వరుసల రహదారులు!
తెనాలి:ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలికి భారీ గిఫ్ట్ దక్కింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) విధానంలో […]
రాజధాని అమరావతిలో మరోచిచ్చు రేపిన శక్తులు…!?
అమరావతిలో జరిగిన ఓ చర్చలో జర్నలిస్ట్ అమరావతిని వే*శ్యల రాజధానిగా పేర్కొనడంతో స్థానిక రైతులు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. మహిళలు, రైతులు తుళ్ళూరులో పెద్దసంఖ్యలో నిరసన తెలిపారు, ఆ వ్యాఖ్యలపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేదంటే తమ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు నిలిపివేత… మళ్ళా ప్రారంభం ఎప్పుడో తెలుసా…!?
అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ […]
సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.
విజయవాడ: సి.రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందు కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు.స్థానిక రెవిన్యూ […]
మచిలీపట్నంలో “మసులా బీచ్ ఫెస్టివల్”-2025
ఆంధ్రప్రదేశ్ లోని మచిలీ పట్నం మంగినపూడి బీచ్ సమీపంలో “మసులా బీచ్” ఫెస్టివల్ -2025 గురువారం ప్రారంభం కానుంది.నాలుగు రోజుల పాటు జరగనున్న ఫెస్టివల్ లో తొలిరోజు జాతీయ స్థాయి క్రీడాపోటీలు 2వ రోజు […]