విశాఖపట్నం:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరువలేని ఘట్టం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 26,835 మంది గిరిజన విద్యార్థులు విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఒకేసారి సూర్య నమస్కారాలు […]
Category: జనరల్ నాలెడ్జ్
సాధారణ జ్ఞానం విభాగంలో ప్రపంచం, భారతదేశం, విజ్ఞానం, చరిత్ర, సంస్కృతి, కరెంట్ అఫైర్స్, మరియు ఆసక్తికరమైన నిజాలపై ఉపయోగకరమైన సమాచారం పొందండి. మీ జ్ఞానాన్ని పెంచే వ్యాసాలు, విశ్లేషణలు, మరియు ప్రత్యేక కథనాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
తిరుమల భక్తులకు గుడ్న్యూస్: శ్రీవారికి సమర్పించిన మొబైల్ ఫోన్లను ఈ-వేలంలో విక్రయిస్తున్న టీటీడీ – అన్ని వివరాలు ఇవే
తిరుపతి: భక్తుల భక్తి చిహ్నంగా హుండీలో సమర్పించిన మొబైల్ ఫోన్లను ఇప్పుడు వేలం ద్వారా విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముందుకొచ్చింది. జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ఈ వేలం పూర్తిగా […]
రేణిగుంట ఎయిర్పోర్ట్కు శ్రీవారి పేరు.. టీటీడీ నిర్ణయానికి విజయసాయిరెడ్డి మద్దతు
తిరుపతి సమీపంలోని **రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’**గా పేరు మార్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు రాజకీయ నేతల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ […]
తెనాలి రోడ్డులు మారబోతున్నాయి.. గుంతల నుంచి హైవే వరకూ మార్పే మార్పు! రూ.800 కోట్లతో 4 వరుసల రహదారులు!
తెనాలి:ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలికి భారీ గిఫ్ట్ దక్కింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) విధానంలో […]
రాజధాని అమరావతిలో మరోచిచ్చు రేపిన శక్తులు…!?
అమరావతిలో జరిగిన ఓ చర్చలో జర్నలిస్ట్ అమరావతిని వే*శ్యల రాజధానిగా పేర్కొనడంతో స్థానిక రైతులు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. మహిళలు, రైతులు తుళ్ళూరులో పెద్దసంఖ్యలో నిరసన తెలిపారు, ఆ వ్యాఖ్యలపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేదంటే తమ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు నిలిపివేత… మళ్ళా ప్రారంభం ఎప్పుడో తెలుసా…!?
అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ […]
సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.
విజయవాడ: సి.రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందు కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు.స్థానిక రెవిన్యూ […]
మచిలీపట్నంలో “మసులా బీచ్ ఫెస్టివల్”-2025
ఆంధ్రప్రదేశ్ లోని మచిలీ పట్నం మంగినపూడి బీచ్ సమీపంలో “మసులా బీచ్” ఫెస్టివల్ -2025 గురువారం ప్రారంభం కానుంది.నాలుగు రోజుల పాటు జరగనున్న ఫెస్టివల్ లో తొలిరోజు జాతీయ స్థాయి క్రీడాపోటీలు 2వ రోజు […]
ఆర్మీ జవాన్ భూమి ‘కబ్జా,’ మంత్రి నారా లోకేష్ కి పిర్యాదు…!!
భారత్ ఆర్మీ “బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్”లో పనిచేస్తున్న ఓ జవాను కొద్ది రోజుల క్రితం తన కుటుంబానికి చెందిన భూమిని కొందరు అన్యాక్రాంతం చేశారని, తాను దేశ సరిహద్దులలో కాశ్మీర్ వద్ద యుద్ధ పరి […]
ఆకాశంలో విమానాలను పక్షులు’ఢీ’ కొంటే ఏమవుతుంది…!?
భూమి నుండి ఆకాశంలోకి వేలాది అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే విమానాని కి పక్షులు తగిలితే ఏమవుతుంది అనే అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ అనుమానాలు రావడానికి కూడా మనం అప్పుడప్పుడు వింటాం […]