ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది మేలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. గంగాధరరావురిజిస్టార్ ఆచార్య జి. సింహాచలం లు గురువారం విడుదల […]
Category: విధ్య
మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్.
అమరావతి:సుమారు 15కోట్లతో అమరావతి రాజధాని గ్రామం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే తొలి మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిర్మాణ పనులు చాలా వేగవంతం గా జరుగుతున్నాయి. ఆధునాతన […]
ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్
ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ,నూజివీడు, ఒంగోలు,శ్రీకాకుళం క్యాంపస్ లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న స్పెషల్ కేటగిరి విద్యార్థుల కు మే నెల 28 నుంచి 31 వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన […]