గద్ద లక్షణాల నుండి విజయం సాధించేందుకు అవసరమైన వ్యాపార పాఠాలు తెలుసుకోండి. దూరదృష్టి, ఒంటరితనం, ఛాలెంజ్ స్వీకారం వంటి విలువలను నేర్చుకుని గొప్ప బిజినెస్ లీడర్గా ఎదగండి.
Category: విధ్య
జర్నలిజంలో డిప్లొమా కోర్సు సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
సి.ఆర్. మీడియా అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు 2023-24 సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 11 నుంచి 14 వరకు నిర్వహించనున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం. దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు, అర్హతలు తెలుసుకోండి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఐసెట్ ఫలితాలు జూలై 19న విడుదల – జూలై 21న ఎంబీఏ ప్రవేశాలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష విజయవంతం. ఫలితాలు జూలై 19న విడుదల కానుండగా, జూలై 21న ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు – సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్య పోర్టల్
ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 1న నైపుణ్య పోర్టల్ ప్రారంభం, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అమలు లాంటి చర్యలు చేపట్టనున్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ PG కోర్సులు, ఐసెట్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ PG, ఐసెట్, ఇంజినీరింగ్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల. జూలై 17న ఐసెట్, జూలై 19న PG, జూలై 23న ఇంజినీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. పూర్తి వివరాల కోసం చదవండి.
నవోదయ 6వ తరగతి అడ్మిషన్లు 2026-27 ప్రారంభం: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త
2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ విద్యార్థులు జూలై 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత విద్య, వసతి, జేఈఈ-నీట్ శిక్షణ కలుగుతుంది.
AP EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – పూర్తి గైడ్, డేట్స్, డాక్యుమెంట్లు
AP EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 7 నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం. వెబ్ ఆప్షన్లు, డాక్యుమెంట్ల జాబితా, మరియు ముఖ్యమైన తేదీల వివరాలు పూర్తిగా తెలుసుకోండి.
“డిప్లమో జర్నలిజం” కోర్సు కొనసాగిస్తాం: ఏ.పి,ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్.
విజయవాడ: మీడియా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో జర్నలిస్టులు డిజిటల్ మీడియావైపు దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,రచయిత, ఈపూరి రాజారత్నం అన్నారు.కొంతకాలంగా యువత దృష్టిని మీడియా […]
CBSE: ఇక పై ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా బోర్డుల్లో ఒకటైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి బోర్డు పరీక్షల విధానంలో సంచలనాత్మక మార్పు తీసుకువచ్చింది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించటం, మెరుగైన […]
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీరుపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం.
అమరావతి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలు ఫీజు చెల్లించలేదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్ష ఫలితాలను నిలిపివేయడానికి సవాల్ చేస్తూ దాఖలైన […]