ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కొత్త పరీక్ష విధానం, పాస్ మార్కులలో మార్పులు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక సంస్కరణలు ప్రకటించింది. గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలు, పాస్ మార్కులు మరియు కొత్త ఎలక్టివ్ సబ్జెక్టు విధానం గురించి పూర్తి వివరాలు.

GATE 2026 పరీక్ష తేదీలు & తెలంగాణలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

IIT గువహటి ప్రకటించిన GATE 2026 ఫిబ్రవరి 7, 8, 14, 15 పరీక్షా తేదీలు, ఫార్మాట్, నెగటివ్ మార్కింగ్, PG & PSU కోర్సుల చెల్లుబాటు మరియు తెలంగాణలో కొత్తగా Jagitiali ధర్మపురి, Karimnagar గంగాధర మండలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వివరాలు.

హార్వర్డ్ నివేదిక: విలువ కోల్పోతున్న 10 డిగ్రీలు – భవిష్యత్తు కెరీర్ కోసం విద్యార్థులు తెలుసుకోవాల్సిన నిజాలు

హార్వర్డ్ యూనివర్సిటీ తాజా నివేదిక ప్రకారం అన్ని డిగ్రీలు ఆర్థిక లాభం ఇవ్వవు. విలువ కోల్పోతున్న 10 ప్రధాన డిగ్రీలు ఏవో తెలుసుకోండి. భవిష్యత్తు కెరీర్ కోసం విద్యార్థులు ఏ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి అనే విశ్లేషణ.

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రధాన విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రధాన విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమించారు. ఈ నియామకాలతో విద్యా ప్రమాణాలు, పరిశోధనా కార్యకలాపాలు మరింత బలోపేతం కానున్నాయి.

ఏపీలో డిగ్రీ అడ్మిషన్ రెండో విడత వెబ్ ఆప్షన్లు ప్రారంభం – అక్టోబర్ 10న సీట్ల కేటాయింపు

ఏపీ డిగ్రీ అడ్మిషన్ రెండో విడత కౌన్సెలింగ్ కోసం వెబ్ ఆప్షన్లు ప్రారంభం. అక్టోబర్ 6 వరకు కాలేజీల ఎంపిక, అక్టోబర్ 10న సీట్ల కేటాయింపు వివరాలు తెలుసుకోండి.

తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల – మార్చి 16 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో 2026 పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పూర్తి టైమ్‌టేబుల్, సబ్జెక్ట్ తేదీలు, సమయాలు తెలుసుకోండి.

2026 ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు 2026 పబ్లిక్ పరీక్షల తేదీలు విడుదల. ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు పరీక్షలు. పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.

ఆంధ్రప్రదేశ్ పీ.జీ సెట్–2025: షెడ్యూల్‌లో మార్పులు

ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ 2025 ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. వెబ్ కౌన్సిలింగ్, సర్టిఫికెట్ ధృవీకరణ, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభం వంటి కొత్త తేదీలను అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ ప్రకటించారు.

కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరుల కోసం సెప్టెంబర్ 13,14 తేదీల్లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు జరగనున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా, AI, క్రైమ్ రిపోర్టింగ్, గ్రామీణ కథనాలు, పత్రికా భాష తదితర అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారు.

ఏపీ ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – బీఈడీ, వ్యాయామ విద్య ప్రవేశాలకు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 2025 విద్యా సంవత్సరానికి ఎడ్‌సెట్ (B.Ed), పీఈసెట్ (వ్యాయామ విద్య) ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు, కళాశాలల్లో చేరికకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.