‘తల్లికి వందనం’ పథకం, బడుగు, అసమానతలను దాటించి విద్యా ప్రోత్సాహాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి ₹15,000 చెల్లించడం ద్వారా విద్యను ప్రోత్సహించడం, కుటుంబ దిశానిర్దేశాలను మెరుగు పరచడం లక్ష్యం.
Category: విధ్య
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు జూలై 6న APNCET- 2025, ప్రవేశ పరీక్ష.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు, నర్సింగ్ కోర్సుకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరం కోసం ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష (APNCET-2025) నిర్వహించనున్నారు. ఉన్నత ఆదాయానికి నర్సులు విదేశాల్లో జరిగేందుకు అవకాశం ఉంది. 13,710 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
NEET UG 2025 ఫలితాల విడుదలకు మార్గం సాఫీ — జూన్ 14న ఫలితాలు వెలువడే అవకాశం
న్యూఢిల్లీ: NEET UG 2025 ఫలితాలు జూన్ 14న విడుదల కానున్నాయని గుర్తిక. జూన్ 6న మద్రాస్ హైకోర్టు పిటిషన్లను తోసిపుచ్చడంతో ఫలితాల ప్రకటనకు జాప్యం దూరమైంది. 22 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు, కాగా ఫలితాలు విడుదలైన వెంటనే కౌన్సెలింగ్ సమాచారం కూడా అందించబడుతుంది.
ఏ.ఎన్.యూ,గ్రంధాలయానికి విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్:గోనుగుంట్ల.
డా.బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సందర్శించారు. ఆయన గ్రంథాలయంలోని సేవలు, బడ్జెట్ మరియు పోటీ పరీక్షల ప్రణాళికలపై ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందని, దీనికి ధన్యవాదాలు తెలిపారు.
బదిలీలు,పదోన్నతులు పారదర్శక వెబ్ ఆప్షన్ ద్వారానే టీచర్లకు మేలు.
అమరావతి;అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. […]
ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎడ్సెట్ పరీక్ష,21న ప్రవేశ పరీక్ష ఫలితాలు.
ఏ.ఎన్.యు;రాష్ట్రవ్యాప్తం గా వివిధ కళాశాలలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2025 ప్రవేశ పరీక్ష గురువారం సజావుగా ముగిసిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్, ఏపీ ఎడ్సెట్- […]
ఏ.ఎన్.యు దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది మేలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. గంగాధరరావురిజిస్టార్ ఆచార్య జి. సింహాచలం లు గురువారం విడుదల […]
మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్.
అమరావతి:సుమారు 15కోట్లతో అమరావతి రాజధాని గ్రామం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే తొలి మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిర్మాణ పనులు చాలా వేగవంతం గా జరుగుతున్నాయి. ఆధునాతన […]
ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్
ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ,నూజివీడు, ఒంగోలు,శ్రీకాకుళం క్యాంపస్ లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న స్పెషల్ కేటగిరి విద్యార్థుల కు మే నెల 28 నుంచి 31 వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన […]