న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా బోర్డుల్లో ఒకటైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి బోర్డు పరీక్షల విధానంలో సంచలనాత్మక మార్పు తీసుకువచ్చింది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించటం, మెరుగైన […]
Category: విధ్య
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీరుపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం.
అమరావతి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలు ఫీజు చెల్లించలేదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్ష ఫలితాలను నిలిపివేయడానికి సవాల్ చేస్తూ దాఖలైన […]
ఏ.పీ,ఎడ్సెట్ -2025 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలో బీ.ఈడీ, కోర్సు ల్లో ప్రవేశం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వ హించిన […]
ఆంధ్రప్రదేశ్ “లా-సెట్”, పి.జి,ఎల్.సెట్-2025 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్-2025, ఏపీ పీ.జీ,ఎల్సెట్-2025 ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.విద్యార్థులు తమ […]
అమెరికా స్టూడెంట్ వీసాలపై ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన – మళ్లీ ప్రారంభం, కానీ షరతులతో!
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త. గత కొంత కాలంగా నిలిపివేసిన స్టూడెంట్ వీసాల జారీని అమెరికా ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈసారి కొన్ని కొత్త నిబంధనలు కూడా […]
ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన ఏ.పి,మంత్రి నారా లోకేష్.
న్యూఢిల్లీ: ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ […]
అమరావతిలో “జాబ్ మేళా” ద్వారా 400కి పైగా ఉద్యోగాల భర్తీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సిఆర్డిఏ సౌజన్యంతో జూన్ 18, 2025న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని సిఆర్డిఏ స్కిల్ హబ్ కేంద్రంలో “జాబ్ మేళా” నిర్వహించనున్నారు. […]
TS CPGET 2025 Notification Released Today: తెలంగాణలో పీజీ కోర్సులకు ప్రవేశాలపై కీలక అప్డేట్
హైదరాబాదు, జూన్ 16:తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. టీఎస్ సీపీగెట్ (TS CPGET) 2025 నోటిఫికేషన్ను ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి […]
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!! అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల నియామక(డీఎస్సీ)పరీక్షలకు చెందిన తేదీల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని […]
“అమ్మఒడిని మించిపోయే పథకం? – తల్లికి వందనం లో గణనీయమైన లాభాలు”
రాయితీ రూపంలో విప్లవాత్మక మార్పు… అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారం చేపట్టిన తెదేపా–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరిట అమలు చేస్తున్న పథకం, రాష్ట్ర సంక్షేమ విధానాలలో ఒక కీలక […]