ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ మెరుపు దాడులు. 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచాలు, అక్రమాలు బట్టబయలయ్యాయి. రికార్డుల్లో తేడాలు, లెక్కల్లో చూపని నగదు స్వాధీనం.
Category: క్రైమ్
హైదరాబాద్లో చట్నీ వివాదం: బట్టలపై చట్నీ పడిందని నలుగురు కలిసి వ్యక్తిని హత్య
హైదరాబాద్లో చట్నీ బట్టలపై పడిందనే చిన్న కారణంతో మురళీ కృష్ణ అనే వ్యక్తిని నలుగురు యువకులు కత్తితో దారుణంగా హత్య చేశారు. పోలీసులు నిందితులను సీసీ కెమెరా ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.
మదనపల్లెలో మూఢనమ్మకానికి బలి – మృతదేహంతో మంత్రాలు చేయాలన్న వ్యక్తి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో మూఢనమ్మకాల పేరిట ఘోర ఘటన చోటుచేసుకుంది. మృతదేహంతో మంత్రాలు చేయాలన్న వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు తెలుసుకోండి.
కోయంబత్తూరులో దారుణం: విద్యార్థినిపై ముగ్గురి సామూహిక అత్యాచారం – స్నేహితుడిపై కత్తి దాడి
తమిళనాడు కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. స్నేహితుడిపై ఆయుధ దాడి చేసి విద్యార్థినిని అపహరించిన నిందితులు ఎవరు? పూర్తి వివరాలు చదవండి.
బెంగళూరులో మైనర్ బాలిక తల్లిని హత్య చేసిన షాకింగ్ ఘటన – ప్రేమకు అడ్డుగా ఉందని దారుణానికి ఒడిగట్టింది
బెంగళూరులో 17 ఏళ్ల బాలిక తన తల్లిని హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. ప్రేమ సంబంధం అడ్డొచ్చిందనే కోపంతో బాలిక, తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు.
పెళ్లికి ముందు షాక్! వధువు తండ్రితో వరుడి తల్లి పరారై సంచలనం సృష్టించిన ఘటన
మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో చోటుచేసుకున్న ఆశ్చర్యకర ఘటన. పెళ్లికి ముందు వధువు తండ్రితో వరుడి తల్లి పారిపోవడంతో ఇరు కుటుంబాలు షాక్లో. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
పంజాబ్లో దారుణం – జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిని స్నేహితులే కాల్చిచంపారు
పంజాబ్లో జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు తేజ్పాల్ సింగ్ను స్నేహితులే కాల్చిచంపిన ఘటన సంచలనం రేపింది. లూథియానా జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్లో సంచలనం: వివాహితతో కారులో శృంగారం చేసిన అధ్యాత్మిక ప్రచారకర్త రెడ్హ్యాండెడ్గా పట్టుబడి దెబ్బలు తిన్న ఘటన
మధ్యప్రదేశ్ రేవాలో అధ్యాత్మిక ప్రచారకర్త భాస్కరాచార్య వివాహితతో కారులో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడ్డాడు. ఆ మహిళ భర్త చేసిన దాడితో పాటు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆధార్ కార్డు లేదనే నెపంతో రోగిని చేర్చుకోని ఆసుపత్రి సిబ్బంది – మార్చూరీలోంచి కదిలిన రోగి!
మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో మానవత్వం మర్చిపోయిన ఘటన. ఆధార్ కార్డు లేకపోవడంతో రోగిని చేర్చుకోలేదు. రెండు రోజుల పాటు వైద్యం లేక ఇబ్బంది పడిన రోగిని మార్చూరీలో ఉంచారు, తరువాత కదలికలు కనిపించడంతో సంచలనం.
మధ్యప్రదేశ్లో సంచలనం: స్నేహితురాలి ఇంట్లో చోరీ చేసిన మహిళా డీఎస్పీ
భోపాల్లోని జహంగీరాబాద్ ప్రాంతంలో డీఎస్పీ కల్పన రఘువంశీ తన స్నేహితురాలి ఇంట్లో రూ.2 లక్షలు, మొబైల్ ఫోన్ దొంగిలించిన ఘటనతో మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కలకలం. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు.