దిల్లీలో 15 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య: ఉపాధ్యాయుల వేధింపులపై దృష్టి

దిల్లీలో 15 ఏళ్ల విద్యార్థి శౌర్య పాటిల్ ఆత్మహత్య కేసు విశేషం: ఉపాధ్యాయుల వేధింపులు, అవమానాలు, సుసైడ్ నోట్ లో కుటుంబం మరియు పాఠశాల ఫిర్యాదులు. ఈ సంఘటన విద్యార్థుల మానసిక ఆరోగ్యం పై ఆలోచన కలిగిస్తోంది.

కాన్పూర్‌లో క్రైమ్ షాక్: మహిళ ఆత్మరక్షణగా నాలుక కొరికేసిన ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వివాహితపై మాజీ ప్రియుడు దాడి చేయడానికి చేసిన యత్నం తీవ్ర విషాదానికి దారితీసింది. బలవంతపు ముద్దు ప్రయత్నానికి ఆత్మరక్షణగా మహిళ అతడి నాలుక కొరికేసిన సంఘటన కేసు వివరాలు.

తాళి కట్ట వలసిన వరుడు! వధువు తలని గోడకేసి కొట్టి హతమార్చాడు!?

గుజరాత్‌లో పెళ్లికి గంట ముందు వరుడే వధువును హత్య చేసిన ఘటన సంచలనం. సహజీవనం, పెళ్లి నిర్ణయం, చిన్న గొడవతో జరిగిన ఈ దారుణంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

రాజస్థాన్‌లో దారుణం: పెళ్లి కావట్లేదనే మూఢనమ్మకంతో 17 రోజుల పసికందుకు బలి

రాజస్థాన్‌లో నలుగురు యువతులు పెళ్లి అవకాశాలు రాలేదనే మూఢనమ్మకంతో 17 రోజుల పసికందును క్షుద్ర పూజకు బలిచ్చిన దారుణ ఘటన. చిన్నారి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

మలేసియా చదువు అంటూ కుటుంబాన్ని మోసం చేసిన యువతి… మదురైలో ఆత్మహత్యతో బయటపడిన షాకింగ్ నిజం

మలేసియాలో ఎంఎస్సీ చదువుతానని కుటుంబాన్ని నమ్మించిన దివ్య అసలు విదేశాలకు వెళ్లకుండానే ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. గృహకలహాల కారణంగా ఆమె ఆత్మహత్యకు యత్నించి చివరకు మృతి చెందింది. మదురైలో జరిగిన ఈ ఘటనపై పూర్తి వివరాలు.

పంజాబ్‌లో యువకుడిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నలుగురు యువతులు

పంజాబ్‌లో నలుగురు యువతులు ఓ యువకుడిని కారులోకి లాగి కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు బయటపడగా, నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్ పెరుగుతోంది.

మదనపల్లె కిడ్నీ రాకెట్‌ హడావిడి: గ్లోబల్‌ ఆస్పత్రి పై సంచలన ఆరోపణలు

మదనపల్లె గ్లోబల్‌ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్‌ హడావిడి. యమున కిడ్నీ మిస్టరీ, పరారీలో ఉన్న బెంగళూరు డాక్టర్‌, చెరిపేసిన సీసీ కెమెరా ఆధారాలపై పోలీసుల దర్యాప్తు వేగం.

మరిదితో వివాహేతర సంబంధం… భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన భార్య – మహారాష్ట్రలో దారుణం

మహారాష్ట్రలోని జల్నా జిల్లా సోమ్తానాలో వివాహేతర సంబంధం ఘోర హత్యకు దారితీసింది. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య, తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఘటన వివరాలు ఇక్కడ చదవండి.

విజయవాడలో దారుణం: నడిరోడ్డుపైనే భార్య గొంతు కోసి చంపిన భర్త

విజయవాడలో ఘోర హత్య. కుటుంబ కలహాల కారణంగా భార్యకు దూరంగా ఉన్న భర్త పట్టపగలు నడిరోడ్డుపైనే భార్య గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వినుకొండలో దారుణ ఘటన – ఉమ్మివేశాడనే కోపంతో యువకుడిపై దాడి, పరిస్థితి విషమం

పల్నాడు జిల్లా వినుకొండలో ఉమ్మివేశాడన్న కారణంతో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు.