హాపూర్‌లో షాకింగ్ ఘటన: శవం బదులుగా ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు

పవిత్రమైన బ్రిజ్ ఘాట్ వద్ద ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు చేసిన దిల్లీ కుటుంబంపై కేసు. ఇద్దరు అరెస్ట్. ఇన్సూరెన్స్ మోసం కోణంలో విచారణ.

తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం: టీటీడీ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్ – సిట్ దర్యాప్తు వేగవంతం

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు. టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యం సిట్ చేత అరెస్ట్. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుండగా, ఇది కేసులో పదో అరెస్టు. వివరాలు ఇక్కడ.

‘డిజిటల్ అరెస్ట్’ ముఠా సభ్యులు అరెస్టు..! భీమవరం పోలీసుల విజయం.

భీమవరం పోలీసులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా 13 మందిని అరెస్ట్ చేశారు. విశ్రాంత ప్రొఫెసర్ నుంచి రూ.78 లక్షలు దోచుకున్న కేసులో రూ.42 లక్షలు స్వాధీనం, మరో రూ.19 లక్షలు ఫ్రీజ్. అనుమానాస్పద కాల్స్‌కు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ హెచ్చరిక.

రూ.1,500 కోసం స్నేహితుడిని హత్య చేసిన యువకుడు – బళ్లారి దారుణం పోలీసుల విచారణలో బయటికి వచ్చిన నిజాలు

బళ్లారిలో రూ.1,500 పంచుకునే విషయంలో జరిగిన వివాదం ఓ యువకుడి హత్యగా మారింది. మద్యం మత్తులో స్నేహితుడిని బీరు సీసాతో కొట్టి చంపిన సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బయటపడిన షాకింగ్ వివరాలు.

విస్సన్నపేట జూనియర్ కాలేజీలో దారుణం: వాష్‌రూమ్‌కు వెళ్లారనే కారణంతో విద్యార్థినులపై వైస్ ప్రిన్సిపల్ దాడి

ఎన్టీఆర్ జిల్లాలోని వికాస్ జూనియర్ కాలేజీలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులపై కరెంట్ వైర్‌తో దారుణ దాడి. యాజమాన్యం ఘటన కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు.

నిజామాబాద్‌ దారుణం: ఇద్దరు భార్యలు కలిసి భర్తను సజీవదహనం చేసిన ఘోరం

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేటలో ఇద్దరు భార్యలు కలిసి భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు.

మంగళగిరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: రూ.6.3 లక్షలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం – ఐదుగురు అరెస్ట్

గుంటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై మంగళగిరి రూరల్ పోలీసులు దాడి. రూ.6.30 లక్షలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా పెద్ద ఎత్తున స్వాధీనం. ఐదుగురు అరెస్ట్.

“భాష వల్ల ప్రాణం పోయిందంటే నమ్మగలరా? ముంబైలో జరిగిన దారుణం ఏంటో తెలుసా?”

ముంబైలో భాషా వివక్ష కారణంగా 19 ఏళ్ల అర్ణవ్ ఖైర్ ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భాష, ప్రాంతం పేరు మీద పెరుగుతున్న అసహనం ఎలా ప్రమాదంగా మారుతోంది? సమాజం మేల్కొనే సమయం.

ఐబొమ్మ రవి కేసులో పెద్ద మలుపు…రోజురోజుకీ బిగుస్తున్న ఉచ్చు…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో సీఐడీ అధికారుల ప్రవేశం. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్, సినిమా పైరసీ నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా విచారణ. రవికి సహకరించిన వారిపై దర్యాప్తు బిగుస్తోంది.

బిహార్‌లో గర్భిణిపై ట్రాఫిక్ పోలీసు అసభ్య ప్రవర్తన – వీడియో వైరల్

పాట్నా మెరైన్ డ్రైవ్‌లో ఓ ట్రాఫిక్ పోలీసు గర్భిణి మహిళపై స్కూటీతో దూషణ చేసి పబ్లిక్‌లో అవినీతిగా ప్రవర్తించాడు. వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా లో ఆందోళన.