రాయితీ రూపంలో విప్లవాత్మక మార్పు… అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారం చేపట్టిన తెదేపా–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరిట అమలు చేస్తున్న పథకం, రాష్ట్ర సంక్షేమ విధానాలలో ఒక కీలక […]
Category: ఆంధ్ర ప్రదేశ్
కూలిన ఎయిర్ ఇండియా విమానం, “MAY DAY CALL” అంటే ఏమిటి తెలుసా…!?
ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ.ఐ 171 విమాన ప్రమాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చేదువార్తగా ఓ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 242 మంది […]
తల్లికి వందనం: విద్యకు వేదిక – తల్లికి ₹15 వేల ప్రోత్సాహకర మద్ధతు
‘తల్లికి వందనం’ పథకం, బడుగు, అసమానతలను దాటించి విద్యా ప్రోత్సాహాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి ₹15,000 చెల్లించడం ద్వారా విద్యను ప్రోత్సహించడం, కుటుంబ దిశానిర్దేశాలను మెరుగు పరచడం లక్ష్యం.
ఏపీ వర్షాలపై అలర్ట్: రెండు రోజులు భారీ వర్షాలు, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైగా – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం స్త్రీతిగా ఉంది; ఎండలు మండుతూ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే యావత్తు రాష్ట్రాన్ని కచ్చితంగా గమనించాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం సూచనలు పాటించవలసిన అవసరం ఉంది.
మీడియా విశ్లేషణల అంటూ స్త్రీలను కించపరిచడం నీచమైన చర్య.
విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ, రాజధాని ప్రాంత మహిళలపై జరుగుతున్న అవమానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అభ్యర్థించారు. భవిష్యత్తు మెరుగుపడాలని ఆశించిన మహిళలు తీపి అనుభవం ఎదుర్కొంటున్నారని, మీడియా పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసుల అదుపులో కొమ్మినేని, జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు వేట.
అమరావతి మహిళలపై తీవ్రమైన అనుచిత వాఖ్యలు చేసిన కేసులో తుళ్ళూరు పోలీసులు సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అరె*స్ట్ చేయడం జరిగింది.అమరావతి మహిళలు తుళ్ళూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు […]
బదిలీలు,పదోన్నతులు పారదర్శక వెబ్ ఆప్షన్ ద్వారానే టీచర్లకు మేలు.
అమరావతి;అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. […]
గుంటూరులో ప్లాస్టిక్ వ్యర్థాలకు ఎండ్కార్డ్: కేజీ ప్లాస్టిక్తో గాంధీ పార్కులోకి ఉచిత ప్రవేశం
గుంటూరు, జూన్ 7:పర్యావరణ పరిరక్షణకు ప్రతిబద్ధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరాన్ని ప్లాస్టిక్రహితంగా మలచే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు, గాంధీ పార్కులోకి ప్రవేశాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల […]
రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు నిలిపివేత… మళ్ళా ప్రారంభం ఎప్పుడో తెలుసా…!?
అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ […]
ఇకపై రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ. తేదీలు,సమయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ లో జూన్ 1వ తేదీ నుండి రేషన్ సరుకులను స్థానిక రేషన్ దుకాణాల నుండే రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.ఇందుకుగాను ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పౌరసరఫరాల […]