కార్తీకమాసం పూజల సమయంలో వెలిగించిన దీపాన్ని ఒక కాకి ఎత్తుకెళ్లడంతో తాటాకు ఇళ్లపై మంటలు అంటుకుని నాలుగు గుడిసెలు దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల నష్టం చోటుచేసుకుంది.
Category: ఆంధ్ర ప్రదేశ్
I-Bomma : ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ – రెండు వారాల రిమాండ్, హార్డ్డిస్కుల స్వాధీనం
ఐ-బొమ్మ పిరేట్సీ ర్యాకెట్ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. కూకట్పల్లిలో పట్టుబడిన రవికి నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. పోలీసులు భారీ డేటా, HD ప్రింట్లు స్వాధీనం చేసుకున్నారు.
టిడిపి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కొత్త టైం టేబుల్ | ప్రతి నెల తప్పనిసరి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యేలకు ప్రత్యేక టైం టేబుల్ జారీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ పించన్లు, 5వ తేదీ పాఠశాలల తనిఖీ, 10వ తేదీ అన్నా క్యాంటీన్ భోజనం వంటి కీలక కార్యక్రమాలు తప్పనిసరి. పూర్తి వివరాలు చదవండి.
నల్గొండలో కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్యం వికటింపు: 15 మంది చిన్నారులు అస్వస్థత
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో చికిత్స సమయంలో 15 మంది చిన్నారులు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. వైద్య నిర్లక్ష్యం ఆరోపణలతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి విచారణ ప్రారంభించింది.
ఈ చలికాలం లో గీజర్ కొనాలి అనుకుంటున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు
చలికాలంలో వేడి నీటి కోసం గీజర్ అవసరం తప్పదు. కానీ గ్యాస్ గీజర్ మంచిదా లేక ఎలక్ట్రిక్ గీజర్ కొనాలా? ఏది తక్కువ ఖర్చుతో వస్తుంది, ఏది ఎక్కువ భద్రత కల్పిస్తుంది, ఏది ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది – అన్నింటిపై పూర్తి వివరాలు తెలుసుకోండి.
పెట్రోల్ బంక్ లో మోసాలకు చెక్ పెట్టండి ఇలా !?
పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు మోసం జరగకుండా ఎలా గుర్తించాలో తెలుసుకోండి. పెట్రోల్ పంప్ ఉద్యోగి వెల్లడించిన రెండు సులభమైన పద్ధతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మానవత్వం ఇంకా బతికే ఉంది – నెల్లూరు యువతికి అండగా నిలిచిన విజయవాడ ఆటో డ్రైవర్లు
తల్లిదండ్రులను కోల్పోయిన నెల్లూరు యువతిని సురక్షితంగా కాపాడిన విజయవాడ ఆటో డ్రైవర్లు, పోలీసులు చూపిన మానవత్వం అందరినీ కదిలించింది.
గుంటూరులో వైసీపీ నిరసనల్లో ఉద్రిక్తత – అంబటి రాంబాబు, సీఐ మధ్య ఘర్షణ
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో గుంటూరులో ఉద్రిక్తత చెలరేగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆధునికతకు దూరంగా.. సహజ జీవనమే లక్ష్యంగా సాగుతున్న శ్రీకాకుళం జిల్లా కూర్మా గ్రామం
శ్రీకాకుళం జిల్లాలోని కూర్మా గ్రామం ఆధునికతకు దూరంగా సహజ జీవనాన్ని కొనసాగిస్తోంది. విద్యుత్, మొబైల్, ఇంటర్నెట్ లేకుండా ప్రశాంత జీవితం గడిపే ఈ గ్రామం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ – ప్రపంచ స్థాయి క్రీడా సముదాయం త్వరలో
భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో అమరావతిలో “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” ప్రారంభమవుతోంది. 12 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మాణం జరగనుంది. స్థానిక ప్రతిభకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.