కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి, మరికొందరు తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దగ్గర రెండు కార్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు.

విజయవాడలో షాకింగ్ ఘటన: 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రేమ కోసం హైదరాబాద్‌కి పారిపోయారు

విజయవాడ క్రిష్ణలంకకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో రూ.10 వేల నగదు తీసుకుని హైదరాబాద్‌కు పారిపోయిన ఘటన సంచలనం రేపింది. పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడిన విధానం పై పూర్తి వివరాలు.

బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన భర్త… కడపలో షాకింగ్ ఘటన

కడపలో భార్యపై కోపంతో భర్త తీసుకున్న దారుణ నిర్ణయం. పుట్టింటికి వెళ్లిన భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన ఘటన కలకలం రేపింది. పోలీసుల విచారణలో ఏం బయటపడిందో ఇక్కడ చదవండి.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుదల ఆందోళన… NCRB గణాంకాలు ఏమంటున్నాయి?

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు గత 10 ఏళ్లలో 65% పెరిగాయి. NCRB గణాంకాలు, కారణాలు, నిపుణుల సూచనలు, పరిష్కారాలు — పూర్తి వివరాలు ఈ వ్యాసంలో.

ఏపీలో ఎస్సీ ఉద్యోగులకు తీపికబురు: ప్రమోషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు ఏపీ ప్రభుత్వం నూతన సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఏప్రిల్ 18 నుంచి మూడు గ్రూపుల ఆధారంగా రిజర్వేషన్లు అమల్లోకి. మహిళలకు 33 1/3% రిజర్వేషన్ వర్తింపు. ఉద్యోగుల్లో సంతోషం.

చిరంజీవి ట్రస్ట్‌కు కేంద్రం FCRA అనుమతి: విదేశీ విరాళాలు స్వీకరించడం సులభం

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్రం FCRA అనుమతులు మంజూరు చేసింది. తద్వారా, ట్రస్ట్ విదేశీ విరాళాలు స్వీకరించి సేవలను మరింత విస్తరించగలదు.

Chandrababu Naidu: హైదరాబాద్‌లా ఎదగాలంటే అమరావతి విస్తరణ తప్పనిసరి..!

అమరావతి 29 గ్రామాలకు పరిమితం అయితే అభివృద్ధి ఆగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విస్తరణ, రైతుల సహకారం, సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.

ఉచిత బస్సులపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు: “ఉచితాలు ఎవరు అడిగారు?”

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటు అభిప్రాయం. రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టే ముందుగా కావాలని, ఉచితాలు అప్పుల బరువు అని ఆయన గుర్తు చేసినట్టు వార్త.

David Beckham ప్రభుత్వ పాఠశాలలు సందర్శనపై నారా లోకేష్ స్పందన

ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ సర్ డేవిడ్ బెఖమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో సమయం గడిపిన సందర్భంలో మంత్రి నారా లోకేష్ స్పందన తెలిపారు. మంత్రా4చేంజ్ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులు కొత్త అభ్యాస విధానాలను అనుసరిస్తున్నారు.

భీమవరం పోలీసుల సూపర్ ఆపరేషన్ : అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్‌కు షాక్

Pensioner-professor పై డిజిటల్ అరెస్ట్ మోసా చేసిన అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్‌ను భీమవరం పోలీసులు బీస్ట్ చేసినట్టు రిపోర్ట్. 13 అరెస్టులు, రూ.61 లక్షలు రికవరీ & ఫ్రీజ్, 15 సిమ్ కార్డులు స్వాధీనం.