ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి ₹20,000 పెట్టుబడి సాయం అందించనుంది. ఇందులో ₹6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు కాగా, […]
Category: వ్యవసాయం
ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులకు ఊరట.. రూ.52 కోట్లతో ‘పెయ్య సాయం’ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.52 కోట్ల వ్యయంతో “పెయ్య సాయం” అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం ఆడ […]
అన్నదాత సుఖీభవ – జూన్ నెలాఖరులో రూ.7000 రైతుల ఖాతాల్లోకి!
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త – పీఎం కిసాన్తో కలిపి ఏపీ ప్రభుత్వం మద్దతు అమరావతి:రైతులకు భరోసా ఇచ్చే మరో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ […]
రైతు భరోసా రద్దు: రంగారెడ్డి జిల్లాలో పది మండలాలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రాష్ట్రవ్యాప్తంగా జమ చేస్తూ గ్రామీణ ప్రాంత రైతులకు ఊరట కలిగిస్తున్న నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లాలోని పది మండలాలకు మాత్రం అప్రతീക്ഷిత షాక్ ఇచ్చింది. ఆకుకూరలు, […]
రైతుల పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలను పెంచాలి:కె.రామకృష్ణ.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష జరపాలని,పంట పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు […]