Telangana Government: అత్యంత పేదల కోసం తెలంగాణలో కొత్త కార్యక్రమం.. ఇంటింటి సర్వేతో లబ్ధిదారుల ఎంపిక

తెలంగాణ ప్రభుత్వం అత్యంత పేదల గుర్తింపుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో సహాయం అందించనుంది.

సంక్రాంతి కోడిపందేలపై ఏపీ హైకోర్టు కొరడా.. జూదం, జంతుహింసపై కఠిన చర్యలు

సంక్రాంతి పండగ సందర్భంగా కోస్తా జిల్లాల్లో జరిగే కోడిపందేలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూదం, జంతుహింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

Telangana: వైన్ షాప్ వద్ద ఫుల్‌గా మద్యం తాగి యువకుడు మృతి.. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన

ఖమ్మం జిల్లా వేంసూరులో వైన్ షాప్ వద్ద మద్యం సేవించి యువకుడు మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు.

Markapuram: బొమ్మలాపురం గ్రామంలో పెద్దపులి సంచారం.. రైతులు, పశువుల కాపరులకు ప్రాణభయం

Markapuram Tiger Movement: మార్కాపురం జిల్లా బొమ్మలాపురం సమీపంలో పెద్దపులి సంచారం. ఆవుల మందపై దాడి.. గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు.

విజయవాడ–అమరావతి ప్రయాణికులకు శుభవార్త.. కరకట్టకు గుడ్‌బై, కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధం

విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే వారికి భారీ ఊరట. కరకట్టపై ప్రయాణం తగ్గించేలా కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రానుంది. గుంటూరు చానల్ స్టీల్ బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

అప్పన్న ప్రసాదంపై యూట్యూబర్ల దుష్ప్రచారం.. నత్త వీడియో వెనుక షాకింగ్ నిజాలు!

సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ యూట్యూబర్ చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆలయ అధికారులు తేల్చారు. భద్రాచలం లడ్డూ వివాదంతో కలిసి బయటపడిన అసలు నిజాలు ఇవే.

Hyderabad: న్యూ ఇయర్ రోజు క్యాబ్ రద్దు చేస్తే వదిలేది లేదు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

న్యూ ఇయర్ వేడుకల వేళ క్యాబ్, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైడ్ రద్దు, అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

జైలుకెళ్లినా మారని బుద్ధి.. తండ్రితో పాటు ముగ్గురు కొడుకులు జిల్లా బహిష్కరణ

కర్నూలు జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న తండ్రి, ముగ్గురు కుమారులను జిల్లానుంచి బహిష్కరిస్తూ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్షరాల కీర్తనలతో శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల చిత్రకారుడు అన్నమయ్య కీర్తనల అక్షరాలతో శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రాన్ని రూపొందించి భక్తులను ఆకట్టుకున్నారు.