గాజు బాటిల్‌లో తిరుమల గోపురం.. దగ్గరగా చూస్తే కళాఖండమే

మధ్యప్రదేశ్ భక్తుడు గాజు బాటిల్ లోపల తిరుమల శ్రీవారి ఆలయ గోపురం రూపొందించాడు. వీడియోలోనే కాదు దగ్గరగా చూస్తే మరో వండర్.

ఏపీలో 20 లక్షల అసంఘటిత కార్మికుల నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో అసంఘటిత రంగంలోని 20 లక్షల కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఉచిత వైద్య సేవలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

దేవుడి ఆభరణాలు దొంగిలించిన పిల్లలకు ఊరేగింపు.. నిజామాబాద్ గ్రామం వింత ఆచారం

నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో దొంగతనం చేసిన పిల్లలకు శిక్ష కాదు.. భజంత్రీలతో ఊరేగింపు. ఈ వింత ఆచారం వెనుక కారణం ఇదే.

తిరుపతి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. కాలేజీ చైర్మన్ వేధింపులే కారణమా?

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులపై కేసు నమోదు.

బతికుండగానే బిడ్డకు కర్మకాండలు.. చిత్తూరులో కలచివేసిన తల్లిదండ్రుల కఠిన నిర్ణయం

చిత్తూరు జిల్లాలో కలచివేసిన ఘటన. ప్రేమ వివాహం చేసుకుందని బతికున్న కూతురికి తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఘటన పూర్తి వివరాలు.

Political Leaders Plane Crashes: బల్వంతరాయ్ నుంచి అజిత్ పవార్ వరకు వెంటాడిన విమాన ప్రమాదాలు

భారత రాజకీయ చరిత్రలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖ నాయకులు. బల్వంతరాయ్ మెహతా నుంచి అజిత్ పవార్ వరకు పూర్తి వివరాలు.

Ajit Pawar Death: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్వేగ ట్వీట్ చేశారు.

విమాన ప్రమాదం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

మహారాష్ట్రలో విషాదం. బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, ఇద్దరు చిన్నారులు సహా ప్రాణనష్టం

హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. విషపూరిత పొగ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ.

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు–కంటైనర్ ఢీ.. ముగ్గురు సజీవదహనం

నంద్యాల జిల్లాలో శిరివెళ్లమిట్ట సమీపంలో బస్సు టైర్ పేలి కంటైనర్ ట్రక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. 14 మందికి గాయాలు. పూర్తి వివరాలు.