చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల ఆలయం 10 గంటల పాటు మూసివేత. SSD టోకెన్లు, VIP దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు TTD ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Author: Prabhudas Daniyala
Telangana: ఈఎంఐల ఒత్తిడితో యువకుడు ఆత్మహత్య.. మేడ్చల్లో విషాద ఘటన
మేడ్చల్ జిల్లాలో ఈఎంఐలు చెల్లించలేక ఫైనాన్సర్ల వేధింపులతో 34 ఏళ్ల యువకుడు ఆత్మహత్య. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది.
మండిపోనున్న మార్చి.. తెలంగాణ, ఏపీలో వడగాలుల హెచ్చరిక.. IMD సంచలన రిపోర్ట్
దేశంలో మార్చి నుండి మే వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ.
ఏపీలో DL, RC కార్డులకు కీలక మార్పు: చిప్ స్థానంలో క్యూఆర్ కోడ్
ఆంధ్రప్రదేశ్లో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డుల్లో చిప్ విధానానికి బదులుగా క్యూఆర్ కోడ్ విధానం అమల్లోకి వస్తోంది. 2024 అక్టోబర్ 1 నుంచి పెండింగ్ కార్డులు జారీ చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
మంగళగిరిలో దారుణం.. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తపై కత్తితో దాడి
మంగళగిరిలో సంచలనం. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భార్య భర్తపై కత్తితో దాడి చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
AP Farmers: మరో 46 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు.. ఏపీ సర్కార్ గుడ్న్యూస్
అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 46 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు త్వరలో మంజూరు చేయనుంది. సోలార్ ప్రాజెక్టులతో 9 గంటల నాణ్యమైన విద్యుత్ హామీ.
చిత్తూరులో ఘోర ప్రమాదం – కంటైనర్ను ఢీకొట్టిన కారు, 6 మంది మృతి
ఇరువారం సర్కిల్ వద్ద భయానక రోడ్డు ప్రమాదం. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు చదవండి.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: స్టీరింగ్ ఊడిపడి బోల్తా పడిన టూరిస్టు బస్సు
కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో టూరిస్టు బస్సు స్టీరింగ్ ఊడిపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు చదవండి.
రైతు భరోసాపై గుడ్ న్యూస్.. డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ రైతులకు కీలక అప్డేట్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశముంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
విజయనగరం: కస్టమర్ డాక్యుమెంట్లు పోగొట్టిన SBIకి భారీ జరిమానా
విజయనగరంలో SBI నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కస్టమర్ ఒరిజనల్ డాక్యుమెంట్లు పోగొట్టిన కేసులో వినియోగదారుల కమిషన్ రూ.3.20 లక్షల పరిహారం విధించింది.