నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరుల రక్షణకు లోకేష్ అపరాత్రి శ్రమ

నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ సమన్వయంతో ప్రత్యేక విమానాలు, మిలటరీ సాయం, హెలికాప్టర్లతో సహాయక చర్యలు జరుగుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పిన లోకేష్ వివరాలు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి 15 నెలల పాలన – విజయోత్సవ సభలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ప్రజా హామీల అమలుపై సత్తా చాటింది. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కొనసాగిస్తూనే, ఆటో డ్రైవర్లకు దసరా నుంచి నగదు సాయం ప్రకటించింది. అనంతపురం విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం వివరాలు.

ప్రీ డయాబెటిస్‌ని 30 రోజుల్లో తగ్గించుకోవచ్చా?

ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? 30 రోజుల్లోనే దీన్ని తగ్గించుకోవచ్చా? ఆహారపు అలవాట్లు, వ్యాయామం, లైఫ్ స్టైల్ మార్పులు పాటిస్తే షుగర్ లెవెల్స్ మళ్లీ నార్మల్‌కి రావడం ఎలా సాధ్యం అవుతుందో తెలుసుకోండి.

రాజ కుటుంబం ఊచకోత: నేపాల్‌లో రాచరికానికి తెరదించిన సంఘటన

2001లో నేపాల్ రాజ కుటుంబంలో జరిగిన ఊచకోత దేశ చరిత్రను శాశ్వతంగా మార్చింది. రాజు బీరేంద్రతో సహా తొమ్మిది మంది హత్యకు గురైన ఈ సంఘటన తర్వాత రాచరికానికి ముగింపు పలికింది. నిజంగా ఏం జరిగింది..? ప్రేమ, రాజకీయాలు, అధికారం కలిసిన ఈ ఘటన నేపాల్‌ను ఎలా కుదిపేసింది తెలుసుకోండి.

ఆపరేషన్ సిందూర్‌లో ఇస్రో శాటిలైట్‌ల కీలక పాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి ఇస్రో శాటిలైట్‌లు కీలక సహకారం అందించాయి. 400 శాస్త్రవేత్తలు నిరంతరం పని చేసి, EOS–09, NavIC వంటి సాంకేతికతలతో భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసింది. గగనయాన్, చంద్రయాన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులతో భారత్ అంతరిక్ష రంగంలో మరింత బలపడుతోంది.

రాశి ఫలాలు సెప్టెంబర్ 11, 2025 – మేషం నుంచి మీనం వరకు ఈ రోజు జాతక ఫలాలు

సెప్టెంబర్ 11, 2025 గురువారం రాశి ఫలాలు – మేషం నుంచి మీనం వరకు ఈ రోజు జాతక ఫలాలు. ఎవరికీ శుభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలపై పూర్తి వివరాలు.

ఆంధ్రప్రదేశ్ – అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభ

అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై కూటమి బలమైన సందేశం ఇచ్చింది.

ఏపీ హైకోర్టు తీర్పు: ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫొటో కేసు కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటో ప్రదర్శనపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చట్టపరమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు తోసిపుచ్చినట్లు స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో షాకింగ్ క్రైమ్: వైద్యురాలిని పెళ్లి మాయతో మోసం చేసిన వ్యక్తి, 25 లక్షలు–15 తులాల బంగారం గుట్టు రట్టు

హైదరాబాద్ అల్వాల్‌లో మరో మోసం బయటపడింది. పెళ్లి చేస్తానని నమ్మించి ఓ మహిళా వైద్యురాలి నుంచి రూ.25 లక్షల నగదు, 15 తులాల బంగారం తీసుకున్న వ్యక్తి చివరకు బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట.. ఫోటోలు, పేరును దుర్వినియోగం చేసినవారిపై కఠిన చర్యలు

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు, కీర్తిని అనుమతి లేకుండా వాడుతున్నవారిపై ఆమె పిటిషన్ వేసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.