యూపీఐలో పొరపాటున వేరే నంబర్కు డబ్బు పంపారా? గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం యూజర్లు ఈ విధంగా ఫిర్యాదు చేస్తే మీ డబ్బు తిరిగి పొందవచ్చు.
Author: AP NEWS HUNT
పిన్ లేకుండా యూపీఐ చెల్లింపులు – ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ప్రింట్తో కొత్త సదుపాయం
యూపీఐ పేమెంట్స్లో విప్లవాత్మక మార్పు! ఇక పిన్ నంబర్ అవసరం లేదు. ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ప్రింట్తోనే యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయం తీసుకొచ్చింది NPCI. పూర్తి వివరాలు తెలుసుకోండి.
2025 అక్టోబర్ 8, బుధవారం రాశి ఫలాలు | ఈ రోజు రాశి ఫలితాలు
2025 అక్టోబర్ 8, బుధవారం రాశి ఫలాలు – బుధగ్రహ ప్రభావం అధికంగా ఉన్న ఈ రోజు విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు అందరికీ తెలివితేటలతో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రతి రాశి వారికి ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి.
హిమాచల్లో ఘోర ప్రమాదం – కొండచరియలు విరిగి 18 మంది టూరిస్టులు మృతి
హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం. కొండచరియలు విరిగిపడటంతో టూరిస్టు బస్సు ధ్వంసమై 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఏపీలో విషపుటీగల భయం.. కుడితే ప్రాణాలకే ప్రమాదం! పశ్చిమ గోదావరిలో అధికారుల అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో విషపుటీగల బెడద పెరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తీరప్రాంతాల్లో ప్రజలపై, జంతువులపై దాడులు చేస్తున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
విజయవాడ చరిత్ర: బెజవాడ, పెచ్చవాడ, మరియు ఇతర పేర్ల వెనుక కథ
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరానికి శతాబ్దాలుగా అనేక పేర్లు ఉన్నాయి. బెజవాడ, పెచ్చవాడ, విజయపురి వంటి పేర్ల చరిత్ర, నేపథ్యాన్ని తెలుసుకోండి.
విదేశాల్లో భారతీయ విద్యార్థుల ప్రాణనష్టం: పెరుగుతున్న ఆందోళన
2018–2024 మధ్య 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, దుబాయ్, కెనడాలో అత్యధిక మరణాలు. విద్యార్థుల భద్రత, ఆందోళన మరియు తాజా ఘటనల వివరాలు.
2025 అక్టోబర్ 7, మంగళవారం రాశి ఫలాలు | ఈ రోజు మీ రాశి ఫలితాలు
2025 అక్టోబర్ 7, మంగళవారం రాశి ఫలాలు — ఈ రోజు మంగళవారం కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటాయో తెలుసుకోండి. ప్రతి రాశికి వివరమైన ఫలితాలు చదవండి.
ఏపీలో టమోటా ధరలు పతనం – రైతుల ఆందోళన, ప్రభుత్వ హామీ
ఆంధ్రప్రదేశ్లో టమోటా ధరలు కిలోకు రూపాయికి పడిపోవడంతో రైతులు నిరసనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మార్కెట్ పరిస్థితులు, వర్షాల ప్రభావం, ప్రభుత్వ చర్యలు వివరాలు.
మలేషియాలో పేదరికం కదిలించిన గాధ: కారులోనే నివసిస్తున్న కుటుంబం కథ వైరల్
మలేషియా రాజధానిలో పేదరికం కరుణ రహిత రూపం.. రెండేళ్లుగా కారులోనే జీవిస్తున్న దంపతులు, పిల్లలు. వారి గాథను చూసి కదిలిపోయిన ప్రజలు, స్పందించిన అధికారులు.