తిరుమలలో సోమవారం ఉదయం శ్రీలంక మాజీ నెట్బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారి దర్శనార్థం విచ్చేయడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఆమె 7 అడుగుల ఎత్తు కారణంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Author: AP NEWS HUNT
బొప్పాయి తినకూడని వారు ఎవరు? ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు
బొప్పాయిలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ, కొందరికి హానికరం కూడా అవుతుంది. మూత్రపిండ రాళ్లు, గర్భిణీ స్త్రీలు, గుండె లేదా శ్వాస సమస్యలున్న వారు ఎందుకు బొప్పాయి తినకూడదో తెలుసుకోండి.
ఈ రోజు రాశి ఫలాలు – నవంబర్ 4, 2025 (మంగళవారం)
2025 నవంబర్ 4 రాశి ఫలాలు – ఈ మంగళవారం మీ రాశి ఫలితాలు తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం విషయాల్లో ఈ రోజు మంగళ గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు చదవండి.
రైలులో ట్రాన్స్జెండర్లు వేధిస్తే ఏమి చేయాలి? భారతీయ రైల్వే సూచనలు
రైల్లో ట్రాన్స్జెండర్లు బలవంతంగా డబ్బు అడిగితే ఏమి చేయాలి? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేపట్టిన చర్యలు, ఫిర్యాదు విధానం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 17 మంది మృతి
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొని 17 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
టాటా సియెరా రీ-ఎంట్రీకి సిద్ధం – నవంబర్ 25న అధికారిక ఆవిష్కరణ!
టాటా మోటార్స్ 90ల క్లాసిక్ SUV సియెరా ను ఆధునిక EV రూపంలో నవంబర్ 25న ఆవిష్కరించబోతోంది. కొత్త డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ హైవే దాబాల్లో మురికి వంటగదులు – ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడ్డ భయానక వాస్తవాలు
హైదరాబాద్ హైవేల వెంట ఉన్న దాబాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో పాడైన ఆహారం, ఎలుకల మలం, సింథటిక్ కలర్స్ వంటి షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. 12 దాబాలను సీజ్ చేశారు.
కోడలు అత్తకు తలకొరివి పెట్టిన హృదయవిదారక సంఘటన – కోనసీమ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మానవతను తాకే సంఘటన. కొడుకు లేని అత్తకు తానేం కొడుకులా మారి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన కోడలు శ్రీదేవి కధ అందరినీ కదిలించింది.
బాపట్లలో భయానక రోడ్డు ప్రమాదం – ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి
బాపట్ల జిల్లాలో కర్లపాలెం మండలం సత్యవతిపేట వద్ద కారు, లారీ ఢీకొని నలుగురు మృతి చెందిన విషాదం. ఇద్దరు చిన్నారులు గాయాలు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.
జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం – 18 మంది మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫలోడి సమీపంలోని మటోడా వద్ద టెంపో ట్రావెలర్ రోడ్డుపక్కన నిలిచిన ట్రక్కును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సీఎం భజన్లాల్ శర్మ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.