రూ.1,500 కోసం స్నేహితుడిని హత్య చేసిన యువకుడు – బళ్లారి దారుణం పోలీసుల విచారణలో బయటికి వచ్చిన నిజాలు

బళ్లారిలో రూ.1,500 పంచుకునే విషయంలో జరిగిన వివాదం ఓ యువకుడి హత్యగా మారింది. మద్యం మత్తులో స్నేహితుడిని బీరు సీసాతో కొట్టి చంపిన సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బయటపడిన షాకింగ్ వివరాలు.

టాటా సియెర్రా ₹11.49 లక్షలకు ఇన్ని సేఫ్టీ ఫీచర్లా? టాటా నిజంగానే పిచ్చెక్కిందా?”

2025 టాటా సియెర్రా భద్రత విషయంలో కొత్త ప్రమాణాలు సృష్టిస్తోంది. లెవల్ 2+ ADAS, 360° కెమెరా, బూట్‌లో ఎమర్జెన్సీ లైట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి టాప్ 5 సేఫ్టీ ఫీచర్లతో ఈ SUV ఎలా అత్యంత సురక్షితంగా మారిందో తెలుసుకోండి.

1964 హోలోమన్ ఎయిర్‌బేస్‌లో గ్రహాంతరవాసుల దర్శనం? డాక్యుమెంటరీ సంచలనం

1964లో న్యూ మెక్సికో హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద గ్రహాంతరవాసులు ప్రత్యక్షమయ్యారంటూ తాజా డాక్యుమెంటరీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

తెల్లవారే సరికి కాళీమాత విగ్రహం ఒక్కసారిగా మేరీ మాతలా మారింది… ముంబైలో కలకలం – విచారణ ప్రారంభం

ముంబై చెంబూర్‌లో కాళీమాత విగ్రహాన్ని మేరీ మాతలా అలంకరించిన ఘటనపై హంగామా. పూజారి అరెస్ట్, IPC 295A కేసు, CCTV–ఫోన్ డేటా విచారణతో ఉద్రిక్తత.

మావోయిస్టుల సంచలన నిర్ణయం: కూంబింగ్ ఆపితే ఆయుధ విరమణ తేదీ ప్రకటించనున్న మావోయిస్టులు

మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆపరేషన్ కగార్ కూంబింగ్ నిలిపితే ఆయుధ విరమణ తేదీని వెల్లడిస్తామని తెలిపారు. ఈ సంచలన లేఖ జాతీయస్థాయిలో ఆసక్తి రేపుతోంది.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి – కోవర్ట్ ఆపరేషన్‌లో ఉన్నారా? రాజకీయ వర్గాల్లో వేడెక్కే చర్చలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయంగా నిశ్శబ్దం కొనసాగిస్తుండగా, లిక్కర్ కేసు, కూటమి నేతలతో సంబంధాలు, జగన్‌తో దూరం—ఈ అంశాలపై రాజకీయ వర్గాల్లో కోవర్ట్ ఆపరేషన్ అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పూర్తి విశ్లేషణ.

విస్సన్నపేట జూనియర్ కాలేజీలో దారుణం: వాష్‌రూమ్‌కు వెళ్లారనే కారణంతో విద్యార్థినులపై వైస్ ప్రిన్సిపల్ దాడి

ఎన్టీఆర్ జిల్లాలోని వికాస్ జూనియర్ కాలేజీలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులపై కరెంట్ వైర్‌తో దారుణ దాడి. యాజమాన్యం ఘటన కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు.

నిజామాబాద్‌ దారుణం: ఇద్దరు భార్యలు కలిసి భర్తను సజీవదహనం చేసిన ఘోరం

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేటలో ఇద్దరు భార్యలు కలిసి భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు.

హైదరాబాద్ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం – గోమతి ఎలక్ట్రానిక్స్ దగ్ధం

హైదరాబాద్ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం. సిలిండర్ పేలుళ్లతో భయం. 8 ఫైర్ ఇంజిన్లు మంటల నియంత్రణలో నిమగ్నం. చార్మినార్ ట్రాఫిక్ జామ్.