కలలో ఒకే వ్యక్తి ఎందుకు కనిపిస్తారు? మానసిక శాస్త్రం చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు

కలలో మనకు తెలిసినవారు లేదా తెలియని వ్యక్తులు ఎందుకు కనిపిస్తారు? కలల వెనుక ఉన్న మానసిక శాస్త్ర కారణాలు, భావోద్వేగాల రహస్యాలను తెలుసుకోండి.

చైనా–పాక్ సైనిక మైత్రి: భారత్‌కు పెరుగుతున్న ద్విముఖ ముప్పు

చైనా–పాక్ సైనిక భాగస్వామ్యం భారత్ భద్రతకు పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. అమెరికా రక్షణ శాఖ తాజా నివేదికలో కీలక హెచ్చరికలు.

బంగారం ధరలు రాకెట్ స్పీడ్… రూ.1,40,000 దిశగా 24 క్యారెట్లు!

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,39,080, వెండి కిలో రూ.2.33 లక్షలకు చేరింది. నేటి నగరాల వారీ ధరలు ఇవే.

మోదీ తర్వాత ప్రధాని ఎవరు? – ‘రాయిటర్స్’ కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం

నరేంద్ర మోదీ తర్వాత భారత ప్రధాని ఎవరు? రాయిటర్స్ సంచలన కథనంలో చంద్రబాబు, నారా లోకేష్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. పూర్తి విశ్లేషణ.

140 ఏళ్లుగా చెక్కుచెదరని శరీరం, శాస్త్రానికే సవాలు విసురుతున్న సెయింట్ బెర్నాడెట్ అద్భుతం

ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్ బెర్నాడెట్ శరీరం 140 ఏళ్లుగా కుళ్లకుండా ఉండటం వెనుక ఉన్న అద్భుతం, శాస్త్ర రహస్యాలు ఈ ప్రత్యేక కథనంలో.

సంతోషంగా “డాన్ బోస్కో గోల్డెన్ జూబ్లీ” విజయోత్సవ సభ

మంగళగిరి మండలం ఎర్రబాలెంలో డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఫాతిమారాణికి గౌరవ సన్మానం.

ఘట్ కేసర్‌లో 72 అంతస్తుల భవనం: హైదరాబాద్‌లో దక్షిణాసియాలో అత్యంత ఎత్తైన నిర్మాణం

హైదరాబాద్ ఘట్ కేసర్‌లో 72 అంతస్తుల భారీ భవనం నిర్మాణం ప్రారంభం. ప్రతి 30 అంతస్తులకు ప్రత్యేక డిజైన్, డాన్సింగ్ డెఫోడైల్ థీమ్‌తో ఈ భవనం దక్షిణాసియాలో అత్యంత ఎత్తైన భవనంగా నిలుస్తుంది.

చైనాలో 10వ అంతస్తు నుంచి తప్పించుకునే ప్రయత్నం… ప్రియుడి ఇంట్లో జరిగిన ఘటన వైరల్

చైనాలో గ్వాంగ్‌డాంగ్‌లో ఓ మహిళ 10వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దిగుతూ ప్రాణాలు పణంగా పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో భార్య రావడంతో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.

కర్నాటకలో అంధవిశ్వాసం దారుణం: మగపిల్ల కోరికతో భార్యకు శిరోముండనం చేసిన భర్త

కర్నాటక విజయపురలో అంధవిశ్వాసం పేరుతో భర్త భార్యపై దారుణం. మగపిల్ల కోరికతో మంత్రగాడి మాటలు నమ్మి శిరోముండనం చేసి గాయపరిచిన ఘటనపై పూర్తి వివరాలు.

బీరంగూడలో బీటెక్ విద్యార్థి హత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?

సంగారెడ్డి బీరంగూడలో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో బీటెక్ విద్యార్థి సాయి హత్య. యువతి తల్లిదండ్రులే క్రూరంగా హతమార్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు.