అమరావతి పరిధిలోని పలు గ్రామాలు మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఇకపై భవన అనుమతులు, లే అవుట్లు, NOCలు సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు MTMC కమిషనర్ ఆమోదం తప్పనిసరి. ఏ గ్రామాలు మినహాయింపు? ఏ పనులకు అనుమతి తప్పనిసరి? పూర్తి వివరాలు ఇక్కడ.
Author: epuri raja ratnam
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం…తల్లి ఆత్మహత్య…!?
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం నుంచి ఆత్మహత్యలు, కుటుంబాల మధ్య పోటీలు, నామినేషన్ పత్రాల చోరీ వరకు చోటుచేసుకున్న ఘటనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హర్యానా షాకింగ్ సీరియల్ కిల్లర్ పూనమ్: అందమైన బాలికలపై అసూయతో హత్యలు… అనుమానం రాకుండా కొడుకునే చంపేసిన క్రూరమ్మ!
హర్యానాలో వెలుగులోకి వచ్చిన పూనమ్ సీరియల్ కిల్లింగ్స్ దేశాన్ని కలవరపరుస్తున్నాయి. అందమైన బాలికలపై అసూయతో ముగ్గురు చిన్నారులను, అనుమానం రాకుండా తన కొడుకునే నీటిలో ముంచి చంపిన పూనమ్, పెళ్లి వేడుకలో జరిగిన తాజా కేసుతో బస్టయింది. పూర్తి వివరాలు చదవండి.
విశాఖలో రంగనాడు సభ: రాజకీయ ఎంట్రీపై స్పష్టతనిచ్చిన వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్
వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా కిరణ్ విశాఖలో డిసెంబరు 26న ‘రంగనాడు’ సభ నిర్వహణను ప్రకటించారు. రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిస్తూ సేవా కార్యక్రమాలే ప్రాధాన్యం అన్నారు. రాధా రంగా మిత్ర మండలి రాష్ట్రవ్యాప్త బలోపేతంపై కీలక ప్రకటనలు.
బెంగళూరులో తెలుగు జంట దారుణ మృతి: సహజీవనం హత్య–ఆత్మహత్యగా ముగిసింది
బెంగళూరులో తెలుగు జంటగా సహజీవనం చేస్తున్న లలిత–లక్ష్మీనారాయణ దారుణ మృతి. మద్యం మత్తులో జరిగిన గొడవ హత్య–ఆత్మహత్యగా మారింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు ఇక్కడ చదవండి.
దక్షిణ కొరియాలో 1.20 లక్షల సీసీ కెమెరాలు హ్యాక్ – ఫుటేజ్ తో ఏం చేశారంటే….!?
దక్షిణ కొరియాలో 1,20,000కి పైగా సీసీ కెమెరాలు హ్యాక్ చేసి ఫుటేజీని లైంగిక దోపిడీ కోసం ఉపయోగించిన సంఘటన కలకలం రేపింది. నలుగురు నిందితులు అరెస్ట్. బలహీన పాస్వర్డ్లను ఉపయోగించి కెమెరాలను ఎలా హ్యాక్ చేశారో తెలుసుకోండి.
నెల్లూరు: ‘లేడీ డాన్’ అరవ కామాక్షమ్మ ఇంటి ధ్వంసం – ఆర్డీటీ కాలనీలో ఉద్రిక్తత
నెల్లూరు నగరంలో సంచలనం. సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో అరెస్టైన ‘లేడీ డాన్’ అరవ కామాక్షమ్మ ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. ఆర్డీటీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం.
ఏపీలో వర్క్-ఫ్రమ్-హోమ్ ఉద్యోగాలు: AP Koushalam 2025 ద్వారా నిరుద్యోగులకు అవకాశం
AP ప్రభుత్వం AP Koushalam సర్వే ద్వారా నిరుద్యోగ యువతకు ఇంటి నుంచే వర్క్-ఫ్రమ్-హోమ్ ఉద్యోగాలు. 10వ తరగతి నుంచి PG వరకూ అర్హత, రిజిస్ట్రేషన్ & స్కిల్-టెస్ట్ ప్రారంభమైంది.
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పెద్ద మార్పులు – ఆధార్, గ్యాస్, బ్యాంకింగ్, పెన్షన్ నిబంధనల్లో తాజా అప్డేట్స్
డిసెంబర్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆధార్ అప్డేట్ విధానం, ఎల్పీజీ ధరలు, బ్యాంకింగ్ నియమాలు, పెన్షన్ స్కీమ్ మార్పులు – ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన తాజా అప్డేట్స్.