మూసీ నది పునరుజ్జీవనానికి సీఎం రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళిక. రూ.4 వేల కోట్ల ఏడీబీ రుణం, గోదావరి జలాల తరలింపు, 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం నిర్మాణం పూర్తి వివరాలు.
Author: epuri raja ratnam
2026 తొలి సూర్యోదయం: కొత్త ఆశలకు ప్రతీకగా ప్రకృతి అద్భుతం
2026 కొత్త సంవత్సరపు తొలి సూర్యోదయం దేశవ్యాప్తంగా అద్భుతంగా ఆవిష్కృతమైంది. గౌహతి, పూరీ, అయోధ్య, అరకు లోయల్లో కనిపించిన సన్ రైజ్ దృశ్యాల పూర్తి వివరాలు.
మైనర్ కూతురిపై పలుమార్లు లైంగికదాడి చేసి గర్భావతిని చేసిన తండ్రి.
గద్వాలలో తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసాడు. మొదటి భార్య సహకారం చేసి బాలికకు అబార్షన్ చేయించింది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
UP Crime: కేర్టేకర్ల దారుణం – వృద్ధుడు మృతి, దివ్యాంగురాలైన కుమార్తె పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని, ఆయన మానసిక వికలాంగురాలైన కుమార్తెను కేర్టేకర్లు ఐదేళ్ల పాటు బందీలుగా ఉంచి చిత్రహింసలు పెట్టారు. వృద్ధుడు మృతి చెందగా, కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
డిజిటల్ జర్నలిజం: మీడియా భవిష్యత్తును మార్చుతున్న కొత్త దిశ
డిజిటల్ జర్నలిజం అంటే ఏమిటి? ఎందుకు ఇది మీడియా భవిష్యత్తుగా మారుతోంది? డిజిటల్ వార్తల వినియోగం, ప్రయోజనాలు, సవాళ్లు, కెరీర్ అవకాశాలపై విశ్లేషణాత్మక కథనం.
మెక్సికో ఓక్సాకాలో ఇంటర్-ఓషియానిక్ రైలు ప్రమాదం: 13 మంది మృతి, పలువురికి గాయాలు
మెక్సికో దక్షిణ రాష్ట్రం ఓక్సాకాలో ఇంటర్-ఓషియానిక్ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు: ధర్మాన సోదరులపై ప్రాణ హాని బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు
మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్లపై ప్రాణ హాని ఉందన్న సంచలన ఆరోపణలు చేస్తూ శ్రీకాకుళం ఎస్పీని ఫిర్యాదు చేశారు. వివరాలు ఇదిగో చదవండి.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతిరాత బైబిల్ ఆవిష్కరణ | త్రిసూర్లో చారిత్రక ఘట్టం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన 100 కిలోమీటర్ల చేతిరాత బైబిల్ను కేరళ త్రిసూర్లో ఆవిష్కరించారు. 2025 జూబ్లీ ఇయర్ సందర్భంగా 2,025 మంది భక్తుల చేతుల మీదుగా రూపొందిన ఈ మహాగ్రంథ విశేషాలు తెలుసుకోండి.
అమరావతిలో విషాదం: మంత్రి నారాయణ సమావేశంలో రైతు గుండెపోటుతో మృతి
అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డు నిర్మాణంపై జరిగిన సమావేశం విషాదాంతంగా మారింది. మంత్రి నారాయణ సమక్షంలో రైతు రాములు గుండెపోటుతో మృతి చెందడంతో మందడం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
2004 సునామీ: ఒక్క ఉదయం… 14 దేశాల్లో లక్షల ప్రాణాలు తీసిన మహా ప్రళయం
2004 డిసెంబర్ 26న సంభవించిన మహా సునామీ 14 దేశాలను ఎలా కుదిపేసింది? భారత్లో జరిగిన నష్టం, నేటికీ ఆరని గాయాలపై స్పెషల్ స్టోరీ.