మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్లపై ప్రాణ హాని ఉందన్న సంచలన ఆరోపణలు చేస్తూ శ్రీకాకుళం ఎస్పీని ఫిర్యాదు చేశారు. వివరాలు ఇదిగో చదవండి.
Author: epuri raja ratnam
ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతిరాత బైబిల్ ఆవిష్కరణ | త్రిసూర్లో చారిత్రక ఘట్టం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన 100 కిలోమీటర్ల చేతిరాత బైబిల్ను కేరళ త్రిసూర్లో ఆవిష్కరించారు. 2025 జూబ్లీ ఇయర్ సందర్భంగా 2,025 మంది భక్తుల చేతుల మీదుగా రూపొందిన ఈ మహాగ్రంథ విశేషాలు తెలుసుకోండి.
అమరావతిలో విషాదం: మంత్రి నారాయణ సమావేశంలో రైతు గుండెపోటుతో మృతి
అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డు నిర్మాణంపై జరిగిన సమావేశం విషాదాంతంగా మారింది. మంత్రి నారాయణ సమక్షంలో రైతు రాములు గుండెపోటుతో మృతి చెందడంతో మందడం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
2004 సునామీ: ఒక్క ఉదయం… 14 దేశాల్లో లక్షల ప్రాణాలు తీసిన మహా ప్రళయం
2004 డిసెంబర్ 26న సంభవించిన మహా సునామీ 14 దేశాలను ఎలా కుదిపేసింది? భారత్లో జరిగిన నష్టం, నేటికీ ఆరని గాయాలపై స్పెషల్ స్టోరీ.
కలలో ఒకే వ్యక్తి ఎందుకు కనిపిస్తారు? మానసిక శాస్త్రం చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు
కలలో మనకు తెలిసినవారు లేదా తెలియని వ్యక్తులు ఎందుకు కనిపిస్తారు? కలల వెనుక ఉన్న మానసిక శాస్త్ర కారణాలు, భావోద్వేగాల రహస్యాలను తెలుసుకోండి.
చైనా–పాక్ సైనిక మైత్రి: భారత్కు పెరుగుతున్న ద్విముఖ ముప్పు
చైనా–పాక్ సైనిక భాగస్వామ్యం భారత్ భద్రతకు పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. అమెరికా రక్షణ శాఖ తాజా నివేదికలో కీలక హెచ్చరికలు.
బంగారం ధరలు రాకెట్ స్పీడ్… రూ.1,40,000 దిశగా 24 క్యారెట్లు!
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,39,080, వెండి కిలో రూ.2.33 లక్షలకు చేరింది. నేటి నగరాల వారీ ధరలు ఇవే.
మోదీ తర్వాత ప్రధాని ఎవరు? – ‘రాయిటర్స్’ కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం
నరేంద్ర మోదీ తర్వాత భారత ప్రధాని ఎవరు? రాయిటర్స్ సంచలన కథనంలో చంద్రబాబు, నారా లోకేష్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. పూర్తి విశ్లేషణ.
140 ఏళ్లుగా చెక్కుచెదరని శరీరం, శాస్త్రానికే సవాలు విసురుతున్న సెయింట్ బెర్నాడెట్ అద్భుతం
ఫ్రాన్స్కు చెందిన సెయింట్ బెర్నాడెట్ శరీరం 140 ఏళ్లుగా కుళ్లకుండా ఉండటం వెనుక ఉన్న అద్భుతం, శాస్త్ర రహస్యాలు ఈ ప్రత్యేక కథనంలో.
సంతోషంగా “డాన్ బోస్కో గోల్డెన్ జూబ్లీ” విజయోత్సవ సభ
మంగళగిరి మండలం ఎర్రబాలెంలో డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఫాతిమారాణికి గౌరవ సన్మానం.