అమెరికా మేరీలాండ్లో తెలుగమ్మాయి నికిత గోడిశాల అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. మాజీ స్నేహితుడు అర్జున్ శర్మపై అనుమానం, భారత్కు పరారీ వివరాలు.
Author: epuri raja ratnam
త్రిశూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం | 200కిపైగా బైక్లు దగ్ధం
కేరళ త్రిశూర్ రైల్వే స్టేషన్లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కిపైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
అమరావతి అభివృద్ధితో విజయవాడ–గుంటూరులో రియల్ ఎస్టేట్ బూమ్ | కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టుల హడావుడి
కూటమి ప్రభుత్వం ఫోకస్తో అమరావతి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. విజయవాడ–గుంటూరులో రియల్ ఎస్టేట్ బూమ్, కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ప్రారంభం.
నంద్యాల రాజకీయాల్లో సంచలనం: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేత
నంద్యాల జిల్లాలో రాజకీయ పరిణామం. వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ చేరికతో టీడీపీ బలోపేతం అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy: మూసీకి మహర్దశ.. రూ.4 వేల కోట్ల ప్రాజెక్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయా?
మూసీ నది పునరుజ్జీవనానికి సీఎం రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళిక. రూ.4 వేల కోట్ల ఏడీబీ రుణం, గోదావరి జలాల తరలింపు, 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం నిర్మాణం పూర్తి వివరాలు.
2026 తొలి సూర్యోదయం: కొత్త ఆశలకు ప్రతీకగా ప్రకృతి అద్భుతం
2026 కొత్త సంవత్సరపు తొలి సూర్యోదయం దేశవ్యాప్తంగా అద్భుతంగా ఆవిష్కృతమైంది. గౌహతి, పూరీ, అయోధ్య, అరకు లోయల్లో కనిపించిన సన్ రైజ్ దృశ్యాల పూర్తి వివరాలు.
మైనర్ కూతురిపై పలుమార్లు లైంగికదాడి చేసి గర్భావతిని చేసిన తండ్రి.
గద్వాలలో తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసాడు. మొదటి భార్య సహకారం చేసి బాలికకు అబార్షన్ చేయించింది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
UP Crime: కేర్టేకర్ల దారుణం – వృద్ధుడు మృతి, దివ్యాంగురాలైన కుమార్తె పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని, ఆయన మానసిక వికలాంగురాలైన కుమార్తెను కేర్టేకర్లు ఐదేళ్ల పాటు బందీలుగా ఉంచి చిత్రహింసలు పెట్టారు. వృద్ధుడు మృతి చెందగా, కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
డిజిటల్ జర్నలిజం: మీడియా భవిష్యత్తును మార్చుతున్న కొత్త దిశ
డిజిటల్ జర్నలిజం అంటే ఏమిటి? ఎందుకు ఇది మీడియా భవిష్యత్తుగా మారుతోంది? డిజిటల్ వార్తల వినియోగం, ప్రయోజనాలు, సవాళ్లు, కెరీర్ అవకాశాలపై విశ్లేషణాత్మక కథనం.
మెక్సికో ఓక్సాకాలో ఇంటర్-ఓషియానిక్ రైలు ప్రమాదం: 13 మంది మృతి, పలువురికి గాయాలు
మెక్సికో దక్షిణ రాష్ట్రం ఓక్సాకాలో ఇంటర్-ఓషియానిక్ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.