ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. కుటుంబ ఆర్థిక సంక్షోభం, మొబైల్ అడిక్షన్ నేపథ్యంగా పోలీసులు విచారణ చేపట్టారు.
Author: epuri raja ratnam
కోల్కతాలో ఘోర అగ్నిప్రమాదం: గోదాంలో మంటలు, 7 మంది మృతి – 20 మంది గల్లంతు
77వ గణతంత్ర దినోత్సవ వేళ కోల్కతా నజీరాబాద్లో గోదాం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, సుమారు 20 మంది కార్మికులు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 | ANU News
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 5–7 తేదీల్లో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 నిర్వహణ. ఉద్యోగాలు, ఇంటర్న్షిప్లు, పరిశ్రమ శిక్షణ అవకాశాలు.
రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 ఫిక్స్? | ఏపీ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఐఐటీల్లో ఆత్మహత్యలు ఆగడం లేదు: అసలు కారణాలివేనా?
ఐఐటీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. 5 ఏళ్ల గణాంకాలు, కారణాలపై విశ్లేషణ.
పాడి రైతులకు శుభవార్త: ఏపీలో పాడి పశువుల బీమా పథకం అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త చెప్పింది. కేవలం 15% ప్రీమియంతో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు బీమా. అర్హతలు, ప్రీమియం, దరఖాస్తు వివరాలు తెలుసుకోండి.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్… శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం
శివరాత్రికి ముందే కోటప్పకొండ భక్తులకు శుభవార్త. రూ.3.9 కోట్లతో నిర్మించిన కోటప్పకొండ–కొత్తపాలెం కొత్త రోడ్డును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. లక్షన్నర మంది భక్తులకు భారీ ఊరట.
ఏలూరు నుంచే మళ్లీ పాదయాత్ర: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన
మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, ప్రభుత్వంపై విమర్శలు, బడ్జెట్ వ్యాఖ్యలు ఈ కథనంలో.
దావోస్ నుంచి లోకేష్ సంచలన ప్రకటన | ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులు | విశాఖ, సీమకు శుభవార్త
దావోస్ వేదికగా ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. RMZ గ్రూప్ ద్వారా విశాఖ, రాయలసీమలో లక్ష కోట్ల పెట్టుబడులు. ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, లక్ష ఉద్యోగాల అవకాశం.
అమరావతి పరిధిలో రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లకు కొత్త రూపం | అమృత్ భారత్ పథకం
అమృత్ భారత్ పథకం కింద అమరావతి పరిధిలోని రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా అభివృద్ధి చెందుతున్నాయి. 80–95 శాతం పనులు పూర్తి, ప్రయాణికులకు త్వరలో ఆధునిక సౌకర్యాలు.