Varanasi Movie: బ్రహ్మ–విష్ణు–మహేశ్వరులుగా స్టార్ హీరోలా? రాజమౌళి సూపర్ ప్లాన్

రాజమౌళి–మహేష్ బాబు మూవీ ‘వారణాసి’లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పాత్రలపై హైప్. పృథ్వీరాజ్ విలన్‌గా, ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పూర్తి వివరాలు.

AP Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.1200 కోట్ల బకాయిల విడుదల

ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా రూ.1200 కోట్ల నిధులు విడుదల చేసింది. హాల్ టికెట్లు, సర్టిఫికేట్ల సమస్యకు పరిష్కారం లభించింది.

బంగారం ధరల్లో పెను మార్పుకు ఈ వారమే కీలకం.. తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఉత్కంఠలో ఇన్వెస్టర్లు

బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ డేటా, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో బులియన్ మార్కెట్‌లో ఉత్కంఠ. ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయంటే?

ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ గుడ్ న్యూస్.. ₹1200 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో భాగంగా రూ.1200 కోట్లను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఊరట.

బరువు తగ్గాలనుకుంటున్నారా? డైట్స్ కంటే ముందు ఈ బార్లీ వాటర్ ట్రై చేయండి

బార్లీ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం, చర్మ నిగారింపు, రోగనిరోధక శక్తి పెరుగుదల వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తి వివరాలు తెలుగులో చదవండి.

రాశిఫలాలు 11 ఫిబ్రవరి 2026 (బుధవారం): బుధగ్రహ ప్రభావంతో బుద్ధి, మాటతీరు, లావాదేవీలలో స్పష్టత

రాశిఫలాలు 11 ఫిబ్రవరి 2026 బుధవారం: ఈరోజు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం ఎలా ఉంటాయో తెలుసుకోండి. మేషం నుంచి మీన రాశుల వరకు పూర్తి రాశిఫలాలు తెలుగులో చదవండి.

విజయవాడ సహా చిన్న నగరాల్లో ఉద్యోగాల వరద… మెట్రోల స్థానం మారిందా?

మెట్రో నగరాల కంటే Tier-3, Tier-4 పట్టణాల్లో ఉద్యోగాలు వేగంగా పెరుగుతున్నాయి. WorkIndia నివేదిక వెల్లడించిన తాజా నియామకాల వివరాలు ఇవే.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) దూరవిద్య పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 క్యాలెండర్ ఇయర్‌కు 23 PG కోర్సులకు అనుమతి. దరఖాస్తుల గడువు మార్చి 25 వరకు.

మంగళగిరికి శుభవార్త.. నారా లోకేష్ తెచ్చిన రూ.140 కోట్ల కేంద్ర నిధులు, పానకాలస్వామికి రోప్‌వే, మ్యూజియం

మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.140 కోట్లతో రోప్‌వే, పార్కింగ్, వసతి గదులు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.

CM Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై కీలక చర్చలు

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ నిధులు, అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై కీలక చర్చలు జరిపారు.