విమాన ప్రమాదం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

మహారాష్ట్రలో విషాదం. బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

రాశిఫలాలు 28 జనవరి 2026 (బుధవారం): బుద్ధి, సంభాషణలు, ఒప్పందాల్లో పురోగతి

రాశిఫలాలు 28 జనవరి 2026 బుధవారం: ఈరోజు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఎలా ఉంటుందో తెలుసుకోండి. మేషం నుంచి మీన రాశుల వరకు పూర్తి రాశిఫలాలు చదవండి.

రాశిఫలాలు 27 జనవరి 2026 (మంగళవారం): ధైర్యం, పోరాట శక్తి, కీలక నిర్ణయాలు

రాశిఫలాలు 27 జనవరి 2026 మంగళవారం: ఈరోజు ధైర్యం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోండి. మేషం నుంచి మీన రాశుల వరకు పూర్తి రాశిఫలాలు చదవండి.

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం: గోదాంలో మంటలు, 7 మంది మృతి – 20 మంది గల్లంతు

77వ గణతంత్ర దినోత్సవ వేళ కోల్‌కతా నజీరాబాద్‌లో గోదాం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, సుమారు 20 మంది కార్మికులు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు.

రాశిఫలాలు 26 జనవరి 2026 (సోమవారం): మానసిక ప్రశాంతత, కుటుంబ సహకారం, కొత్త ఆరంభాలు

రాశిఫలాలు 26 జనవరి 2026 సోమవారం: ఈరోజు ఉద్యోగం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోండి. మేషం నుంచి మీన రాశుల వరకు పూర్తి రాశిఫలాలు చదవండి.

శ్రీకాకుళం తీరంలో హృదయ విదారకం: 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి – పర్యావరణ విధ్వంసానికి నిదర్శనం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు తీరంలో సుమారు 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందాయి. ప్లాస్టిక్ వలలు, స్పీడ్ బోట్లు కారణమని పర్యావరణ ప్రేమికుల ఆవేదన.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 | ANU News

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 5–7 తేదీల్లో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 నిర్వహణ. ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమ శిక్షణ అవకాశాలు.

రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 ఫిక్స్? | ఏపీ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

40 ఏళ్ల పాటు గర్భంలో శిశువు.. 82 ఏళ్ల వయసులో బయటపడ్డ షాకింగ్ నిజం | Stone Baby Case

ఏకంగా 40 సంవత్సరాల పాటు గర్భంలో శిశువును మోసిన మహిళ కథ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 82 ఏళ్ల వయసులో ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు బయటపడిన షాకింగ్ నిజం ఇదే.

నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, ఇద్దరు చిన్నారులు సహా ప్రాణనష్టం

హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. విషపూరిత పొగ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ.