అమరావతిలో పవన్ కళ్యాణ్ ఫైర్: జగన్‌కు తీవ్ర హెచ్చరిక

పవన్ కళ్యాణ్ విమర్శ: జగన్ నియంతృత్వ వైఖరికి మార్పే లేదని ఆరోపణ అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సభలో […]

తమిళ నటుడు శ్రీకాంత్ అరెస్ట్ – డ్రగ్స్ కేసులో పోలీసులకి చిక్కిన ప్రముఖ హీరో

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్‌ను చెన్నై పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. కోకైన్ వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అధికారిక సమాచారం […]

ఒమన్ షాకింగ్ నిర్ణయం: ధనవంతులపై ఆదాయ పన్ను మొదలవుతోంది!

గల్ఫ్ దేశాల్లో కీలకమైన ఒమన్, ఒక చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. 2028 జనవరి 1 నుంచి దేశీయ పౌరులపై ఆదాయపు పన్ను (Income Tax) విధించబోతున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. […]

అల్లు అర్జున్‌కు చేజారిన ‘ఐకాన్’ సినిమా.. కొత్త హీరో కోసం వెతుకులాట ప్రారంభం!

తెలుగు చిత్రసీమలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా అల్లు అర్జున్‌తో చేయాలనే ఉద్దేశంతో ప్రణాళిక వేసిన ‘ఐకాన్’ సినిమా, ఇప్పుడు ఆయన్ని లేకుండానే తెరకెక్కే దశకు చేరుకుంది. ఈ విషయాన్ని స్వయంగా […]

Cricket World Record: ఒకే మ్యాచ్, రెండు సెంచరీలతో రిషబ్ పంత్ రికార్డ్.

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అనూహ్య ఘనత సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా ఆయన నిలిచాడు. […]

సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్

అమరావతి: రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల […]

రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]

చైనా నిర్ణయం వల్ల భారత్‌లో వేలాది ఉద్యోగాలకు ముప్పు: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ: చైనా తీసుకున్న తాజా ఆంక్షలు భారత్‌లోని ఆడియో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అరుదైన భూ లోహాల ఎగుమతిపై చైనా విధించిన నియంత్రణల కారణంగా, దేశంలో 21,000కు […]

పల్నాడు పర్యటన ఘటనలో మాజీ సీ.ఎం, పై కే-సు,A2గా జగన్ పేరు.

అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన […]

పల్నాడులో సింగయ్యను మింగేసిన అభిమానం,అది జగన్ వాహనమేనా…!?

పల్నాడు జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 18న నిర్వహించిన ర్యాలీలో ఒక వ్యక్తి మరణించాడు.మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద బాధితుడు ఈడ్చుకుని వెళుతున్నట్లు ఓ వీడియో […]