OG సినిమా పోస్టర్ పై ఈ గుర్తు 火 ఏమిటి…?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీ.ఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రం ఓ.జి, విడుదల కోసం సినీ అభిమానులు,మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ అభిమానులు రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు తమ అభిమాన […]

బదిలీలు,పదోన్నతులు పారదర్శక వెబ్ ఆప్షన్ ద్వారానే టీచర్లకు మేలు.

అమరావతి;అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. […]

రాజధాని అమరావతిలో మరోచిచ్చు రేపిన శక్తులు…!?

అమరావతిలో జరిగిన ఓ చర్చలో జర్నలిస్ట్ అమరావతిని వే*శ్యల రాజధానిగా పేర్కొనడంతో స్థానిక రైతులు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. మహిళలు, రైతులు తుళ్ళూరులో పెద్దసంఖ్యలో నిరసన తెలిపారు, ఆ వ్యాఖ్యలపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేదంటే తమ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఎలాన్ మస్క్ మరో సంచలనం: వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ‘XChat’

పోస్ట్‌లో ఎలాన్ మస్క్ కొత్త ప్రాజెక్ట్ XChat గురించి ప్రస్తావించారు. ఇది మెసేజ్ పంపడం, కాల్స్ చేయడం వంటి ఉత్తమ ఫీచర్లతో కూడిన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్. ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. XChat, వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం కావాలని, మస్క్ ఒక అధికఫలిత క్రీడాకారుడిగా గుర్తింపు పొందనున్నారు.

గుంటూరులో ప్లాస్టిక్‌ వ్యర్థాలకు ఎండ్‌కార్డ్: కేజీ ప్లాస్టిక్‌తో గాంధీ పార్కులోకి ఉచిత ప్రవేశం

గుంటూరు, జూన్ 7:పర్యావరణ పరిరక్షణకు ప్రతిబద్ధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరాన్ని ప్లాస్టిక్‌రహితంగా మలచే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు, గాంధీ పార్కులోకి ప్రవేశాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల […]

రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు నిలిపివేత… మళ్ళా ప్రారంభం ఎప్పుడో తెలుసా…!?

అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ […]

ఆర్సీబీ విజయోత్సవం నుంచి విషాదం వరకు :– కీలక నేతల రాజీనామాలు

బెంగళూరు: ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచి జూన్ 4న ఘనంగా నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీ తీరని విషాదానికి దారితీసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, […]

మాటల్లేవు…మాట్లాడుకోవడం లేదంటూ మోడీ…దెబ్బకు పాకిస్థాన్ విలవిల…!!

చినాబ్‌ వంతెన ప్రారంభం సందర్భంగా శుక్రవారం కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని మోదీ కీలకమైన ఉపన్యాసం చేశారు.భారతదేశ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్‌ వద్ద రైల్వే తీగల వంతెన ఒక […]

ఈ-సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు, 21లక్షల ఈ-సిగరెట్,వేప్స్ స్వాధీనం.

తెలంగాణ రాష్ట్రంలో సైఫా బాద్ పరిధిలో చట్ట విరుద్ధమైన ఈ-సిగరెట్ రాకెట్ వ్యవహారంలో ఒక వ్యక్తిని పోలీసు శుక్రవారం అరెస్ట్ చేశారు.అతని వద్ద నుండి ₹21,00,000 విలువైన 670 ఈ-సిగరెట్లు/వేప్‌లు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్ […]

ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష,21న ప్రవేశ పరీక్ష ఫలితాలు.

ఏ.ఎన్.యు;రాష్ట్రవ్యాప్తం గా వివిధ కళాశాలలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌ 2025 ప్రవేశ పరీక్ష గురువారం సజావుగా ముగిసిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్‌, ఏపీ ఎడ్‌సెట్‌- […]