మేక్ ఇన్ ఇండియా వల్ల లాభపడుతోంది చైనా.. భారత్‌కు తక్కువే మిగిలింది: రాహుల్ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “భారత్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా […]

అమెరికాకు శాశ్వత మిత్రులు ఉండరు… వాళ్లు వ్యాపారాన్ని చూస్తారు – ఒమర్ అబ్దుల్లా

ట్రంప్–పాక్ ఆర్మీ చీఫ్ విందుపై ఘాటు విమర్శలు, వందే భారత్ రైలు విజయంపై ప్రశంసలు, విద్యార్థుల రక్షణపై తక్షణ చర్యలు ఒకవైపు ప్రపంచం యుద్ధ మేఘాల నడుమ శాంతి కోసం పోరాడుతుంటే… మరోవైపు రాజకీయ […]

కేరళలో బ్రిటన్ యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్.. ఏం జరిగిందంటే?

భారత దేశంలో ఇటీవల ఎఫ్-35 బీ ఫైటర్ జెట్ విమానం తాత్కాలికంగా ల్యాండ్ కావడం, ఆపై జరిగిన పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేరళలో త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ యుద్ధవిమానం ఆరుబయటే […]

8వ వేతన సంఘానికి ఆమోదం – కనీస జీతం ₹51,000 కు పెంపు!

APNewsHunt.com | జూన్ 21, 2025 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. 8వ వేతన సంఘాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ సవరణలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా […]

ఇల్లు కలలేనా? ఇక నిజం కాబోతోంది.. డబుల్ బెడ్ రూం ఇళ్లకు లాటరీ ద్వారా అవకాశం!

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ప్రభుత్వం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, అసంపూర్తిగా మిగిలిపోయిన 69 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఇక పూర్తికానుంది. ఈ ఇళ్లను లబ్ధిదారులే […]

ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త గౌరవం: ఒకే వేదికపై 27 వేల మంది విద్యార్థులతో యోగాసనాలు – గిన్నిస్‌ రికార్డ్!

విశాఖపట్నం:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరువలేని ఘట్టం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 26,835 మంది గిరిజన విద్యార్థులు విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఒకేసారి సూర్య నమస్కారాలు […]

యోగా వల్లే యాక్టివ్ చంద్రబాబు: 75ఏళ్ల వయస్సులోనూ నిత్యం యువకుడిగా ఎలా ఉంటున్నారో తెలుసా?

విజయవాడ, జూన్ 20:ఇతరులు 60 దాటాక విశ్రాంతికి మొగ్గు చూపుతుంటే… ఆయన మాత్రం 75 సంవత్సరాల వయస్సులోనూ యుద్ధవీరుడిలా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో నాలుగు […]

యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టిన భారత్‌… ఇంగ్లండ్‌పై టీమిండియా దూకుడు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరుమీదున్నాడు. శతకం సాధించి టీమిండియా స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. హెడింగ్లీ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ […]

ఏ.పీ,ఎడ్‌సెట్‌ -2025 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలో బీ.ఈడీ, కోర్సు ల్లో ప్రవేశం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వ హించిన […]

డబ్బు…డబ్బు…డబ్బు….అసలు ఈ “డబ్బు” ఎలా పుట్టుకొచ్చింది తెలుసా….!?

డబ్బు మనవద్ద ఉంటే ఆ డబ్బు ఉన్నవారు ఏమైనా చేయగలరనే నమ్మకం చాలామందికి ఉంటుంది. అవును డబ్బున్న వారు ఏదైనా చేయగలరు అనే నమ్మకం అన్ని సమయాలలో కూడ సాధ్యపడదు. మరి ఈ డబ్బు […]