భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి టాప్ దేశాల్లో టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియన్ బౌలర్గా రికార్డులు తిరగరాశాడు. […]
Year: 2025
ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులకు ఊరట.. రూ.52 కోట్లతో ‘పెయ్య సాయం’ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.52 కోట్ల వ్యయంతో “పెయ్య సాయం” అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం ఆడ […]
హోమ్ లోన్ తీసుకునే వారికి LIC బంపర్ ఆఫర్ – వడ్డీ కేవలం 7.5%
హైదరాబాద్: గృహ రుణం కోసం ఎదురుచూస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. హోమ్ లోన్స్ విభాగంలో ప్రముఖ సంస్థ LIC హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL) మరో కీలక ప్రకటన చేసింది. […]
ఇరాన్-ఇజ్రాయేల్ సంఘర్షణకు మూడవ వేదిక – ట్రంప్ యుద్ధ ప్రకటనతో వణికిన ప్రపంచం
వాషింగ్టన్/తెహ్రాన్:ఇజ్రాయేల్–ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో శనివారం రాత్రి అమెరికా వైమానిక దళాలు ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై […]
గగనతలంలో మరో విషాదం: బ్రెజిల్లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం.. 8 మంది మృతి
శాంటా కేథరినా (బ్రెజిల్), జూన్ 22:గగనతలంలో మరొక విషాదం చోటు చేసుకుంది. బ్రెజిల్లోని శాంటా కేథరినా రాష్ట్రంలో పర్యాటకుల్ని తీసుకెళ్తున్న హాట్ ఎయిర్ బెలూన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ […]
అన్నదాత సుఖీభవ – జూన్ నెలాఖరులో రూ.7000 రైతుల ఖాతాల్లోకి!
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త – పీఎం కిసాన్తో కలిపి ఏపీ ప్రభుత్వం మద్దతు అమరావతి:రైతులకు భరోసా ఇచ్చే మరో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ […]
నటి మనీషా కొయిరాలా ఆవేదన అంతా-ఇంతా కాదు, కొందరిని నమ్మి ఒంటరై పోయిందట…!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేపాల్ బ్యూటీ నటి మనీషా కొయిరాలా గురించి చెప్పాలి అంటే 1990వ దశకంలో బాలీవుడ్ వెండితెరను ఆమె ఏలేసింది.ఆనాటి యువకుల కలల రాణిగా పేరు గాంచింది.అయితే ఆమె గత కొద్ది […]
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 80 మంది డాక్టర్లను కాపాడిన ఫ్యామిలీ..
అహ్మదాబాద్: జూన్ 12న అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికుల తో పాటు, 34 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ […]
భారత్ కూడా అమెరికాకు రుణదాతే.. అప్పుల ఊబిలో అగ్రరాజ్యం
అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికే ఆ దేశం రూ.3 కోట్ల 28 లక్షల కోట్లకు సమానం అయిన 37 ట్రిలియన్ డాలర్ల రుణ భారాన్ని మోస్తోంది. వడ్డీలకే ప్రతీ సంవత్సరం దాదాపు […]
పూరి జగన్నాథుడి రథయాత్రకు వెళ్లాలా? APSRTC సూపర్ ప్యాకేజ్ సిద్ధం!
పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ మహాసభకు హాజరయ్యే భక్తుల కోసం APSRTC ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ యాత్ర జూన్ 25వ తేదీ నుంచి […]