అనకాపల్లిలో విషాదం: 100 కిలోల చేప కోసం వేటలో గల్లంతైన యువ మత్స్యకారుడు

అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద సముద్రంలో చేపల వేట సందర్భంగా 26 ఏళ్ల యువ మత్స్యకారుడు ఎర్రయ్య గల్లంతు. 100 కిలోల చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో విషాదం అలుముకుంది.

ప్రపంచంలో అత్యంత చిన్న దేశం మోలోసియా గురించి మీకు తెలుసా?

ముగ్గురు మాత్రమే జనాభా ఉన్న మోలోసియా అనే చిన్న దేశం నెవాడాలో ఉందని తెలుసా? దీని ప్రత్యేకతలు, చరిత్ర, మరియు ఆసక్తికర నిబంధనలు ఇప్పుడు తెలుసుకోండి.

“డిప్లమో జర్నలిజం” కోర్సు కొనసాగిస్తాం: ఏ.పి,ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్.

విజయవాడ: మీడియా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో జర్నలిస్టులు డిజిటల్ మీడియావైపు దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,రచయిత, ఈపూరి రాజారత్నం అన్నారు.కొంతకాలంగా యువత దృష్టిని మీడియా […]

సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా: ఐపీఎస్ పదవికి స్వచ్ఛందంగా విరమణ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. డీజీపీకి రాజీనామా లేఖ పంపిన ఆయన, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలతో తీసుకున్నదని స్పష్టం చేశారు. […]

ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి – ఏడాదికి ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించండి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ డాక్టర్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికి ఒక్క నెల సేవలందించాలని కోరారు. ఇది పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, డాక్టర్లకు ఆత్మసంతృప్తిని కూడా ఇస్తుందని తెలిపారు.

తలకొండపల్లి ఎమ్మార్వో లంచం కేసు: ఏసీబీకి చిక్కిన నాగార్జున – రైతుల సంబరాలు, బాణాసంచాలతో హర్షం

తలకొండపల్లి ఎమ్మార్వో నాగార్జున, వీఆర్ఏ యాదగిరి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన రైతుల్లో ఆనందం రేపింది. అవినీతి అధికారులపై చర్యలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.

ప్రభాస్ స్టన్నింగ్ న్యూ లుక్: ఫౌజీ సెట్స్‌లో ఆకట్టుకున్న డార్లింగ్, ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్

‘ఫౌజీ’ సినిమా సెట్స్‌లో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన ప్రభాస్, తన కొత్త లుక్‌తో ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చారు. స్లిమ్‌గా మారిన డార్లింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న డైట్, ఫిట్‌నెస్ రూటీన్ వివరాలు ఇదే.

‘రవణం’పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. బన్నీ-ప్రశాంత్ నీల్ కాంబో కన్ఫర్మ్!

ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ కాంబోలో రూపొందనున్న ‘రవణం’ సినిమాపై నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాజా వివరాలు తెలుసుకోండి.

చీలి సింగయ్య కుటుంబానికి వైఎస్ జగన్ మద్దతు – పరామర్శతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు, భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.