21 వారాలకే పుట్టిన అమెరికా బాలుడు నాష్ కీన్, ప్రపంచంలోనే అత్యల్ప గర్భధారణ కాలంలో పుట్టిన శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అతడి అసాధారణ ప్రయాణం మీ మనసును తాకుతుంది.
Year: 2025
డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఇక అంత ఈజీ కాదు: ఆటోమేటెడ్ ట్రాక్లలో సగం మంది అభ్యర్థులు ఫెయిల్ అవుతున్నారు!
విశాఖపట్నంలోని ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో సగం మంది అభ్యర్థులు డ్రైవింగ్ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు. సెన్సార్ ఆధారిత పరిక్ష విధానం వల్ల లైసెన్స్ పొందటం కష్టమవుతోంది.
వన్ప్లస్ నుంచి నూతన టాబ్లెట్ – సరసమైన ధరకు అద్భుత ఫీచర్లు
వన్ప్లస్ తన తాజా టాబ్లెట్ ‘ప్యాడ్ లైట్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ధరలు, ఫీచర్లు, అమ్మకాలు, ఆఫర్ల పూర్తి సమాచారం తెలుసుకోండి.
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై చర్యలు – 7 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై 80 వేల ప్రజల ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్. మంత్రుల కమిటీ ఏర్పాటుతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం ప్రారంభం.
దేశానికి రెండవ అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్ను బ్రేక్ చేసిన ఘనత
నరేంద్ర మోదీ 4,078 రోజులపాటు పదవిలో కొనసాగుతూ, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతల జాబితాలో నెహ్రూ తర్వాత రెండో స్థానానికి చేరారు.
మస్కట్ నుండి ముంబై విమానంలో ప్రసవం – ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 35,000 అడుగుల ఎత్తులో జన్మించిన శిశువు
మస్కట్ నుండి ముంబైకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ థాయిలాండ్ మహిళ గగనతలంలో బాలుడికి జన్మనిచ్చింది. విమాన సిబ్బంది, నర్సు సహాయంతో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచిత ఇంటి స్థలాలు – జీవో నం. 23లో స్పష్టమైన అర్హతలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 23 ప్రకారం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించనున్నది. అర్హతకు అవసరమైన మొత్తం 30 ప్రామాణిక నిబంధనలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.
జగన్ మద్దతుకు ఒక్క జాతీయ పార్టీ కూడా ముందుకురాలేదు.. ఎందుకు?
ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో మద్దతుగా ఉన్న ఒక్క పార్టీ కూడా లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలు జగన్ పైన విమర్శలే చేస్తున్నారు. ఇందుకు కారణాలపై ఓ విశ్లేషణ.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇదే – భారత్ ర్యాంకింగ్లో మెరుగుదల
హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన 2025 పవర్ఫుల్ పాస్పోర్ట్స్ జాబితాలో సింగపూర్ టాప్లో నిలిచింది. భారత్ 77వ స్థానానికి చేరుకుంది. వీసా లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్య కూడా వెల్లడించారు.
తల్లికి వందనంపై స్పష్టత – విద్యార్థులకు మిగిలిన సొమ్ము త్వరలో ఖాతాల్లోకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న 3.93 లక్షల ఎస్సీ విద్యార్థులకు రూ.382.66 కోట్లు విడుదల చేసింది. కేంద్రం వాటా మరో 20 రోజుల్లో తల్లుల ఖాతాల్లోకి జమ కానుంది.