నేతన్నలకు తీపికబురు: ఉచిత విద్యుత్, పెన్షన్ పెంపు, ఉపాధి హామీలతో చంద్రబాబు ప్రభుత్వం చేనేతలకు ధీమా

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం, పెన్షన్ పెంపు, ఉపాధి కల్పన వంటి పలు సంక్షేమ పథకాలను ప్రారంభించింది.

పిఠాపురంలో లారీ చోరీ కలకలం: రూ.28 లక్షల విలువైన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు గల్లంతు!

కాకినాడ జిల్లాలో రూ.28 లక్షల విలువైన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో కూడిన లారీని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. పిఠాపురంలో లారీ చోరీ, తునిలో దొరికిన ఖాళీ లారీ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో విషాదం: మానసిక రోగిని పెళ్లి చేసుకున్న మానసిక వైద్యురాలు రజిత ఆత్మహత్య

రోహిత్ అనే మానసిక రోగిని పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని మార్చాలని ఆశించిన మానసిక వైద్యురాలు రజిత చివరికి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అత్తవారూ, భర్త వేధింపులతో ఆమె బ్రెయిన్ డెడ్ అయింది.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి:APUWJ మంగళగిరి శాఖ జర్నలిస్టులు.

APUWJ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు. అక్రిడిటేషన్, హెల్త్ స్కీం, ఇళ్ల స్థలాలు, పింఛన్ పథకంపై ప్రధాన డిమాండ్లు.

ఇరుకు సందుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదిక వరకు – మహమ్మద్ సిరాజ్ ప్రేరణాత్మక ప్రయాణం

బంజారాహిల్స్ అద్దె ఇంటి నుంచి భారత జాతీయ క్రికెట్ జట్టులోకి – ఆటోడ్రైవర్ కొడుకైన మహమ్మద్ సిరాజ్ ఎలా ప్రేరణాత్మక బౌలర్‌గా ఎదిగాడో తెలుసుకోండి.

సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవ అంతరించనుంది – పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

భారత తపాలా శాఖ కీలక మార్పులు: సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తూ, స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేయనున్నట్లు అధికారిక ప్రకటన. వినియోగదారులపై దీని ప్రభావం ఏమిటి?

అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు – భాషా మహా కుంభమేళా తరహాలో ప్రత్యేక వేడుకలు

కుంభమేళా తరహాలో అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీల్లో జరుగనున్నాయి. 60 దేశాల ప్రతినిధులు, మూడు రాష్ట్రాల సీఎం లు హాజరుకానున్నారు. కవుల సమ్మేళనాలు, సాహిత్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు హైలైట్ కానున్నాయి.

గ్రేటర్ విజయవాడ: రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రతిపాదన ఎందుకు ముందుకు కదలడం లేదు?

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ విజయవాడగా మార్చే ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా అడుగులు వేయకపోవడానికీ, రాజకీయ ఆలోచనలు, ప్రజాభిప్రాయసేకరణలు అడ్డుగడలయ్యాయా? పూర్తి విశ్లేషణ ఇది.

టాలీవుడ్‌లో కార్మికుల సమ్మె ఉదృతం – SKN సంచలన ట్వీట్, నిర్మాతలు బంద్‌తో భయాందోళనలు

30% వేతనాల పెంపుదల డిమాండ్‌తో టాలీవుడ్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నిర్మాత SKN తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య విభేదాలు, షూటింగ్‌లపై ప్రభావం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

రాఖీ పండుగకు తపాలా శాఖ అదిరిపోయే గిఫ్ట్ బాక్స్ – దేశ విదేశాల్లో ఉన్న అన్నలకు రాఖీలు పంపించొచ్చు!

2025 ఆగస్టు 9న రాఖీ పండుగ జరగనుంది. భారత్ తపాలా శాఖ ప్రత్యేకంగా ‘రక్షాబంధన్ సెలబ్రేషన్స్ గిఫ్ట్ బాక్స్’ను విడుదల చేసింది. దేశ విదేశాల్లో ఉన్న అన్నలకు రాఖీలు, గిఫ్టులు పంపేందుకు ఇదొక అద్భుత అవకాశం.