స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ (PMVBRY) ప్రకటించారు. తొలిసారి ఉద్యోగం పొందిన యువతకు రూ.15,000 అందించనున్నారు.
Year: 2025
‘కూలీ’, ‘వార్ 2’ బాక్సాఫీస్ కలెక్షన్స్: టాక్తో సంబంధం లేకుండా బుకింగ్స్ జోరు!
రజనీకాంత్ ‘కూలీ’, జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలు మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ సాధించాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసుకోండి.
ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ‘స్త్రీశక్తి’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ‘స్త్రీశక్తి’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం లభిస్తుంది. అయితే ఇప్పటికే పాస్ ఉన్నవారికి పాస్ గడువు పూర్తయ్యాకే ఈ సౌకర్యం అమలు అవుతుంది.
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ – వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులు
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది. ప్లాస్టిక్ తగ్గింపు, ఆరు గ్యారెంటీ పథకాల ప్రచారం లక్ష్యం.
తెలంగాణకు మరోసారి భారీ వర్షాల ముప్పు – నేడు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. నేడు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేతతో మూసీ నది ఉగ్రరూపం. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు చర్యలు ముమ్మరం.
గుంటూరు స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ — “మార్పు మన నుండే మొదలు కావాలి”
గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం. గాంధీ ఆలోచనలు, తెలుగు నేల వీరుల త్యాగాలు, ఉగ్రవాదంపై మోదీ చర్యలు, రాష్ట్ర అభివృద్ధి, సూపర్ సిక్స్ పథకాలు, విద్యా సంస్కరణలు వంటి అంశాలపై పూర్తి వివరాలు.
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుపై కొత్త నియమాలు – LEAP యాప్ ద్వారా స్పెషల్ డ్యూటీకి కఠిన నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరు నియమాల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై స్కూల్ పని మీద బయటకు వెళ్లాలంటే LEAP యాప్ ద్వారా డీడీవో అనుమతి తప్పనిసరి. ఉత్తమ అధ్యాపకుల అవార్డుల మార్గదర్శకాలు కూడా సవరించబడ్డాయి.
ఏపీలో రూ.10వేల నుంచి రూ.40వేలు అయ్యే పెట్ సీటీ స్కాన్ ఉచితం – ప్రభుత్వ సలహాదారు కీలక హామీ
ఆంధ్రప్రదేశ్లో పెట్ సీటీ స్కాన్ ఉచితంగా అందించేందుకు కీలక నిర్ణయం. గుంటూరు జీజీహెచ్లో 18 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరం. బయట ఆస్పత్రుల్లో రూ.10వేల నుంచి రూ.40వేలు అయ్యే పరీక్ష ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉచితం.
ఎర్రకోటపై ప్రధాని మోదీ స్పష్టమైన దిశా నిర్దేశం – భారత యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్లు తప్పనిసరి
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని మరోసారి నొక్కి చెప్పారు. దేశీయ యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్ల అభివృద్ధి, సెమీకండక్టర్ తయారీలో భారత్ ఆత్మనిర్భర్ మార్గంలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు టాలీవుడ్ హీరోయిన్గా.. తేజ కుమారుడితో జోడీ కట్టనున్న భరతి..!
సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, రమేష్ బాబు కూతురు భరతి ఘట్టమనేని, దర్శకుడు తేజ కుమారుడితో టాలీవుడ్లో హీరోయిన్గా రంగప్రవేశం చేయబోతుంది. భారీ బడ్జెట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వివరాలు ఇక్కడ చదవండి.