అమరావతి క్వాంటమ్ వ్యాలీ: ఏపీ ప్రభుత్వ భారీ మిషన్… 50 వేల మందికి ఉద్యోగ శిక్షణ

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 50 వేల మంది విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. ఫీజులు, కోర్సు వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

అనుమానంతో భార్యను హత్య చేసి సెల్ఫీ పెట్టిన భర్త – కోయంబతూరు షాకింగ్ ఘటన

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త శవం పక్కన కూర్చొని సెల్ఫీ తీసిన ఘటన కోయంబతూరులో వెలుగు. నిందితుడు పోలీసుల చెరలో.

స్కిన్‌పై మచ్చలు, ముడతలు లేకుండా యంగ్‌గా కనిపించాలంటే – రోజూ తీసుకోవాల్సిన 5 అద్భుతమైన ఫుడ్స్

స్కిన్‌పై ముడతలు, మచ్చలు తగ్గించి యంగ్‌గా కనిపించాలంటే ఈ 5 ఫుడ్స్ తప్పక డైట్‌లో ఉండాలి. ఉసిరి నుంచి చేపల వరకూ యాంటీ-ఏజింగ్‌కు సహజ రక్షణ.

ఇండోనేషియాలో విపరీత వరదలు–కొండచరియలు: 442 మంది మృతి, వందలాది అదృశ్యం | ఆగ్నేయాసియాలో విపత్తు పరంపర

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 442కు చేరింది. వందల మంది కనిపించకపోవడంతో మరింత ప్రాణనష్టం ఆశంక. థాయిలాండ్, మలేషియా, శ్రీలంక కూడా వరదలతో దెబ్బతిన్నాయి.