పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదం: అయ్యప్ప మాల ధారణలో ఉన్న ఐదుగురు విద్యార్థుల మృతి

పల్నాడు జిల్లాలో గణపవరం సమీపంలో కారు–లారీ ఢీకొన్న ఘోర ప్రమాదం. అయ్యప్ప మాల ధారణలో ఉన్న విజ్ఞాన్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం. మంత్రుల స్పందన, పోలీసుల దర్యాప్తు వివరాలు.

డయాబెటిస్ ప్రారంభ దశలో కనిపించే ముఖ్య సంకేతాలు: టైప్ 1, టైప్ 2 లక్షణాలు ఏమిటి?

డయాబెటిస్ ప్రారంభ దశలో కనిపించే టైప్ 1, టైప్ 2 లక్షణాలు ఏమిటి? దాహం, ఆకలి, అలసట, బరువు తగ్గడం వంటి సంకేతాలు ఎప్పుడు ప్రమాద సూచనవుతాయి తెలుసుకోండి.

పుష్ప-2 తొక్కిసలాటలో తల్లిని కోల్పోయిన చిన్నారి శ్రీతేజ్‌—ఒంటి నిండా ట్యూబులతో జీవనపోరాటం…

పుష్ప-2 తొక్కిసలాటలో తల్లిని కోల్పోయిన చిన్నారి శ్రీతేజ్‌ ఇంకా మంచానికే పరిమితం. నెలకు రూ.1.25 లక్షల చికిత్స ఖర్చుతో తండ్రి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు: పదో తరగతి పరీక్ష ఫీజుల్లో ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీపై హెచ్చరికలు

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజుల్లో ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. రూ.125 రుసుము స్థానంలో రూ.900 వరకు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు నేరుగా బోర్డ్ సెకండరీ వెబ్‌సైట్‌లో ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు.

ఢిల్లీ గుసగుసలు: నారా లోకేష్‌ గురించి అదే చర్చ – టీడీపీ భవిష్యత్‌ నేతగా ఎదుగుతున్న లోకేష్?

కూటమి మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పెరుగుతున్న ప్రాధాన్యం, కేంద్ర పెద్దలతో బలపడుతున్న సంబంధాలు, AP భవిష్యత్ నాయకత్వంపై నడుస్తున్న చర్చలపై విశ్లేషణ.

అమరావతిలో నాలుగు గ్రామాలు కార్పొరేషన్‌లో లేవు: మిగిలిన గ్రామాలకు అనుమతులు తప్పనిసరి – MTMC కింద పూర్తి అధికార బదలాయింపు

అమరావతి పరిధిలోని పలు గ్రామాలు మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఇకపై భవన అనుమతులు, లే అవుట్లు, NOCలు సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు MTMC కమిషనర్ ఆమోదం తప్పనిసరి. ఏ గ్రామాలు మినహాయింపు? ఏ పనులకు అనుమతి తప్పనిసరి? పూర్తి వివరాలు ఇక్కడ.

తెలంగాణ అంగన్‌వాడీల్లో కొత్త పోషకాహార విధానం: పిల్లలకు ప్రతిరోజూ పల్లీ–బెల్లం చిక్కీలు

తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ప్రతిరోజూ పల్లీ–బెల్లం చిక్కీలను అందించే వినూత్న కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. రక్తహీనత నివారణ, పిల్లల ఎదుగుదలకు తోడ్పడే ఈ కార్యక్రమం 60,000 అంగన్‌వాడీల్లో అమలు కానుంది.

AP గోకులం షెడ్లు: 90% రాయితీతో రైతులకు కొత్త అవకాశం – దరఖాస్తు వివరాలు

ఏపీ ప్రభుత్వం గోకులం షెడ్లకు 90% రాయితీ ఇస్తోంది. ఒక్కో రైతుకు రూ.1.15–2.30 లక్షల వరకు షెడ్లు మంజూరు. అర్హతలు, ఖర్చులు, దరఖాస్తు వివరాలు ఇక్కడ.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం…తల్లి ఆత్మహత్య…!?

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం నుంచి ఆత్మహత్యలు, కుటుంబాల మధ్య పోటీలు, నామినేషన్ పత్రాల చోరీ వరకు చోటుచేసుకున్న ఘటనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.