సంగారెడ్డి‌లో హిజ్రాల బలవంతపు వసూళ్లపై కఠినచర్యలు: 60 మంది హిజ్రాలకు పోలీసుల కౌన్సెలింగ్

సంగారెడ్డి జిల్లాలో శుభకార్యాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో హిజ్రాల బలవంతపు వసూళ్లను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలపై 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన అమీన్‌పూర్ సీఐ నరేష్ హెచ్చరికలు, భవిష్యత్ చర్యలు పూర్తి వివరణలో.

భూమి తవ్వితే బంగారం దొరికిందా? వెంటనే ఏం చేయాలి? ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ చట్టం పూర్తి వివరాలు

భూమి తవ్వుతుండగా బంగారం, పాత నాణేలు దొరికితే మీరేం చేయాలి? ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ చట్టం (1878) ప్రకారం గుప్తనిధి నిర్వచనం, హక్కులు, ప్రభుత్వ నిబంధనలు, భూమి యజమాని హక్కులు – పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం.

“భాష వల్ల ప్రాణం పోయిందంటే నమ్మగలరా? ముంబైలో జరిగిన దారుణం ఏంటో తెలుసా?”

ముంబైలో భాషా వివక్ష కారణంగా 19 ఏళ్ల అర్ణవ్ ఖైర్ ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భాష, ప్రాంతం పేరు మీద పెరుగుతున్న అసహనం ఎలా ప్రమాదంగా మారుతోంది? సమాజం మేల్కొనే సమయం.

ఐబొమ్మ రవి కేసులో పెద్ద మలుపు…రోజురోజుకీ బిగుస్తున్న ఉచ్చు…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో సీఐడీ అధికారుల ప్రవేశం. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్, సినిమా పైరసీ నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా విచారణ. రవికి సహకరించిన వారిపై దర్యాప్తు బిగుస్తోంది.

చైనాలో భయంకర అగ్ని ప్రమాదం: పర్యాటకుడి నిర్లక్ష్యంతో వెంచాంగ్ ఆలయం దగ్ధం

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో పర్యాటకుడి నిర్లక్ష్యంతో వెంచాంగ్ ప్యావిలియన్ ఆలయం అగ్నికి ఆహుతైంది. మూడు అంతస్తుల ఆలయం పూర్తిగా దగ్ధం.

కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత కెరీర్ స్పీడ్ పెంచి – ఇప్పుడు దర్శకురాలిగా మారేందుకు సన్నాహాలు

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారి, ఇప్పుడు దర్శకురాలిగా అడుగుపెడుతున్నది. సొంత కథ రాస్తున్నట్లు ఆమె వెల్లడించడంపై సినీ పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. డీప్‌ఫేక్ సమస్యపై కఠిన చట్టాలు అవసరమని కీర్తి డిమాండ్ చేసిన వివరాలు.

Heart Attack Car Crash: ఫ్లైఓవర్‌పై గుండెపోటుతో అదుపుతప్పిన కారు… నలుగురి మృతి | థానేలో దారుణం

థానే అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపు తప్పిన కారు బీభత్సం సృష్టించింది. బైకర్ ఫ్లైఓవర్ కిందపడడంతో సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు.

సీఎంకే లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్య డిస్మిస్ – ఏపీ పోలీసు శాఖలో కలకలం

సీఐ శంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే పరువునష్టం పేర్కొంటూ రూ.1.45 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపిన ఘటన పోలీసు శాఖలో సంచలనం. కర్నూలు రేంజ్ DIG ఆదేశాలతో ఆయనను విధుల నుంచి తొలగించారు. వివరణాత్మక వివరాలు ఇక్కడ చదవండి.

ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులుగా జర్నలిస్టులు వాడకూడని పదాలు – ప్రాథమిక మార్గదర్శకాలు

జర్నలిస్టులు వార్తా రచనలో తప్పక నివారించాల్సిన పదాలు, గౌరవ పదజాలం, తేదీ వినియోగం, హోదా రీతులు వంటి కీలక పద్ధతులపై స్పష్టమైన మార్గదర్శకాలు.