Weather Update: కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటిన మొంథా తుపాను – భారీ వర్షాలతో ఏపీ తీరప్రాంతం కలవరంలో

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను కోస్తాంధ్రను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటిన తుపానుతో భారీ వర్షాలు, గాలులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.

Alert : మోంతా తుఫాన్ దిశ మార్చింది – మచిలీపట్నం వైపు సునామీలా దూసుకెళ్తున్న తుఫాన్, ఏపీలో ఆంక్షలు కఠినతరం

ఏపీలో మోంతా తుఫాన్ తీవ్రత పెరుగుతోంది. కాకినాడకు బదులుగా మచిలీపట్నం వైపుకు దిశమార్చిన తుపాన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తాజా వివరాలు తెలుసుకోండి.

తెలంగాణ యువతలో వింత కిడ్నీ వ్యాధి కలకలం – CKDu కారణాలు, లక్షణాలు, హెచ్చరికలు

తెలంగాణలో యువతను కలవరపెడుతున్న CKDu కిడ్నీ వ్యాధిపై ఉస్మానియా–అపోలో పరిశోధన ఆందోళన కలిగించింది. కారణాలు, లక్షణాలు, వైద్యుల సూచనలు తెలుసుకోండి.

ఏఐ తో అప్పుల నుంచి విముక్తి – చాట్‌జీపీటీ సలహాతో జీవితమే మారిపోయింది!

ఒక ఉద్యోగి తన అప్పుల భారంతో సతమతమవుతుండగా, చాట్‌జీపీటీ ఇచ్చిన ఆర్థిక సలహాలతో కేవలం రెండు సంవత్సరాల్లో ₹10 లక్షల అప్పులు తీర్చిన అద్భుత కథ.

డిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్ – నాటకం ఆడిన తండ్రి, కూతురు అరెస్ట్

డిల్లీలో యాసిడ్ దాడి ఘటనగా ప్రచారమైన కేసులో షాకింగ్ ట్విస్ట్. పోలీసులు దర్యాప్తుతో అసలు నిజాలు బయటపెట్టారు. యువతి, తండ్రి అబద్ధపు నాటకం ఆడినట్లు తేలింది.

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త వేతన సవరణలు 2026 జనవరి నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు లాభం పొందనున్నారు.

Alert : కాకినాడ వద్ద మొంథా తుపాన్ కలకలం – మారిన దిశ, మచిలీపట్నం వైపు దూసుకెళ్తున్న తుపాను!

బంగాళాఖాతంలో తీవ్రత పెంచుకున్న మొంథా తుపాన్ ఇప్పుడు కాకినాడ వద్ద కాకుండా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు.

సముద్రంలో మునిగిన 5 లక్షల ఐఫోన్‌ 17లు! రూ.4,000 కోట్ల నష్టం – పెరూలో షాకింగ్‌ ఘటన

పెరూలో ఓ కార్గో నౌక ప్రమాదంలో 50 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయాయి. వీటిలో ఉన్న 5 లక్షల ఐఫోన్‌ 17 యూనిట్లు నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. నష్టం రూ.4,000 కోట్లకు పైగా అని అంచనా.

ప్యాన్స్‌పెర్మియా ప్రయోగం: భూమిపై జీవం అంతరిక్షం నుంచే పుట్టిందా?

శాస్త్రవేత్తల ప్యాన్స్‌పెర్మియా ప్రయోగం కొత్త నిజాన్ని బయటపెట్టింది. భూమిపై జీవం పుట్టింది కాదు… అది విశ్వం నుంచే వచ్చింది అన్న సాక్ష్యం ఇదేనా?

సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ ప్రారంభం – నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలు

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ను అధికారికంగా ప్రారంభించారు. తన స్వంత బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం పట్ల అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.