రాజస్థాన్‌లో హోటల్ టాయిలెట్‌లో నల్లతాచు పాము: వైరల్ వీడియో

రాజస్థాన్ అజ్మీర్ పుష్కర్ ప్రాంతంలో హోటల్ టాయిలెట్‌లో సుమారు 4–5 అడుగుల నల్లతాచు పాము కనిపించగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారులు పామును సురక్షితంగా అడవిలో విడుదల చేశారు.

సెప్టెంబర్ 24, 2025 రాశి ఫలాలు | ఈ రోజు బుధవారం మీ రాశి ఫలితాలు

సెప్టెంబర్ 24, 2025 బుధవారం రాశి ఫలాలు తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల జాతక ఫలాలు – ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులపై పూర్తి వివరాలు.

జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ – భారత బంగారు చరిత్రలో కొత్త అధ్యాయం

ఆంధ్రప్రదేశ్‌లో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి ఉత్పత్తికి సిద్ధం అవుతోంది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గని. బంగారం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలపై పూర్తి వివరాలు చదవండి.

గిద్దలూరులో అమానుష ఘటన: బాత్రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చి బకెట్‌లో వదిలేసిన తల్లి

ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాత్రూమ్‌లోనే ప్రసవించింది. పుట్టిన శిశువును బకెట్‌లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలిస్తున్నారు.

జగన్ కొత్త పోరుబాట – మెడికల్ కాలేజీలపై నిరసన దీక్ష, రాజీనామా ఆలోచన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు. మాజీ సీఎం జగన్ మెడికల్ కాలేజీల PPP విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. దసరా తరువాత నిరహార దీక్షలో స్వయంగా పాల్గొనాలని నిర్ణయం. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలు కూడా పరిగణనలోకి.

వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ – జగన్ కీలక నిర్ణయాల దిశగా

ఏపీలో వైసీపీ అసెంబ్లీ బహిష్కరణపై పెద్ద చర్చ. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025 నియామక పత్రాల పంపిణీకి సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన 16,347 ఉపాధ్యాయులు ఈ నెల 25న నియామక పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ, ఫలితాలు, నియామక వేడుక పూర్తి వివరాలు ఇక్కడ.

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని షెడ్యూల్‌ను ప్రకటించారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు దశలవారీగా ప్రక్రియ కొనసాగనుంది.

గుజరాత్ పోర్‌బందర్ తీరంలో భారీ నౌకలో అగ్ని ప్ర‌మాదం – సముద్రంలోకి నెట్టివేసిన అధికారులు

గుజరాత్ పోర్‌బందర్ తీరంలో భారీ సరుకు రవాణా నౌకలో మంటలు చెలరేగి తీవ్ర కలకలం రేపాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో అధికారులు నౌకను సముద్రంలోకి తరలించారు. సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

సెప్టెంబర్ 23, 2025 రాశి ఫలాలు | ఈ రోజు మంగళవారం మీ రాశి ఫలితాలు

సెప్టెంబర్ 23, 2025 మంగళవారం రాశి ఫలాలు తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల జాతక ఫలాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులపై పూర్తి వివరాలు.